Webdunia - Bharat's app for daily news and videos

Install App

కోవిడ్ కర్ఫ్యూ కావలిలో మహిళా ఉద్యోగి ప్రాణం తీసింది

Webdunia
బుధవారం, 5 మే 2021 (22:50 IST)
కావలి ఆర్డీవో కార్యాలయంలో పనిచేసే ఉద్యోగి సంధ్య రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందారు. నెల్లూరు నగరంలో నివసిస్తున్న ఈమె కర్ఫ్యూ వల్ల తిరుగు ప్రయాణంలో బస్సులు ఉండవని స్కూటీపై వచ్చారు.

విధి నిర్వహణ అనంతరం ఇంటికి వెళ్తుండగా  దగదర్తి మండలం సున్నపుబట్టీ వద్ద ప్రమాదవశాత్తూ మరణించారు. మామూలుగా  డ్యూటీకి రోజు బస్సులో వచ్చి బస్సులో వెళ్లేవారు. కర్ఫ్యూ కారణంగా స్కూటీపై వెళ్తూ ఈ ప్రమాదం చోటుచేసుకుంది.

సంబంధిత వార్తలు

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments