Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీలో 572కు చేరిన కరోనా కేసులు.. దేశంలో 452 మరణాలు

Webdunia
శుక్రవారం, 17 ఏప్రియల్ 2020 (21:45 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య ఏకంగా 572కు చేరింది. శుక్రవారం కొత్తగా 38 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసులు 572కు చేరాయి. ఇకపోతే, ఇప్పటివరకు మొత్తం 14 మంది చనిపోగా, మరో 35 మంది ఈ వైరస్ బారినుంచి కోలుకున్నారు. 
 
572 మంది కరోనా పాజిటివ్ కేసుల్లో 523 మంది వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. అదేవిధంగా గుంటూరు, కర్నూలు జిల్లాల్లో అత్యధికంగా కోవిడ్-19 కేసులు నమోదయ్యాయి. శుక్రవారం గుంటూరులో నాలుగు కొత్త కేసులు నమోదు కాగా, కర్నూలులో 13 కేసులు నమోదయ్యాయి. ఆ తర్వాత నెల్లూరు మూడో స్థానంలోనూ, అనంతపురం, చిత్తూరు జిల్లాలు తర్వాత స్థానాల్లో ఉన్నాయి. శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో ఒక్క కేసు కూడా నమోదుకాలేదు. 
 
ఇకపోతే, దేశంలో కూడా మొత్తం కరోనా కేసుల సంఖ్య 13835కు చేరగా, ఈ వైరస్ కారణంగా మరణించిన వారి సంఖ్య 452కు చేరింది. ప్రస్తుతం దేశంలో 11,616 యాక్టివ్ కేసులు ఉన్నట్టు కేంద్ర ఆరోగ్యమంత్రిత్వ శాఖ వెల్లడించింది. 1766 మంది కోలుకున్నట్టు తెలిపింది.  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విడుదలకు సిద్దమైన రాజేంద్ర ప్రసాద్, అర్చన చిత్రం షష్టి పూర్తి

పదవిలో ఉన్నవారు బూతులు మాట్లాడితే పవర్ కోల్పోవాలి : గడ్డం రమణారెడ్డి

Pawan Kalyan:, హరిహరవీరమల్లు షూటింగ్ పూర్తి చేసిన పవన్ కళ్యాణ్

మ్యాచ్ గెలిచిన విజయ్ దేవరకొండ - కింగ్డమ్ సాంగ్ రీల్ చేయాలంటూ రిక్వెస్ట్

వారం రోజులుగా నిద్రలేని రాత్రులే గడుపుతున్నా : సమంత

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

వేసవికాలం: కడుపుకు అమృతం.. చద్దన్నం తింటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments