Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీలో భయపెడుతున్న కరోనా కేసులు.. తగ్గినట్టే తగ్గి పెరిగాయ్!

Webdunia
గురువారం, 9 సెప్టెంబరు 2021 (18:39 IST)
ఏపీ పెరుగుతున్న పాజిటివ్ కేసులు భయపెడుతున్నాయి. ఈ వారం మొదటి రోజు వెయ్యి లోపు కేసులు నమోదు కావడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. కానీ ఆ రోజు నుంచి ప్రతిరోజూ వందకు పైగా కేసులు పెరుగుతూనే వస్తున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా గడిచిన 24 గంటల్లో 62 వేల 857 మంది శాంపిల్స్ పరీక్షించగా.. 1,439 మందికి కరోనా నిర్ధారణ అయ్యింది. గత 24 గంటల్లో 1,311 మంది కరోనా నుంచి పూర్తిగా కోలుకుని.. డిశ్చార్జ్ అయ్యారు. 
 
మృతుల విషయంలో కృష్ణాజిల్లా భయపెడుతూనే ఉంది. తాజాగా కరోనా కారణంగా మరో నలుగురు మరణించారు. కృష్ణాజిల్లాలో నలుగురు, చిత్తూరులో ముగ్గురు, ప్రకాశంలో ఇద్దరు, పశ్చిమ గోదావరిలో ఇద్దరు, నెల్లూరు, శ్రీకాకుళం, విశాఖల్లో ఒక్కరి చొప్పున మరణించారు. గడిచిన 24 గంటల్లో 15 మంది కరోనా సోకి మరణించగా.. మొత్తం మరణాల సంఖ్య 13,964కి పెరిగింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sekhar Kammula: సరస్వతి దేవి తల ఎత్తుకొని చూసే సినిమా కుబేర : శేఖర్ కమ్ముల

రవితేజ, రిచా గంగోపాధ్యాయ్ బ్లాక్ బస్టర్ మిరపకాయ్ రీ రిలీజ్

ఫ్యామిలీ ఫెయిల్యూర్ స్టోరీ నేపథ్యంగా స:కుటుంబానాం చిత్రం

థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతున్న స్కై మూవీ

గడపగడపకు ఆర్కే నాయుడు నుంచి విక్రాంత్ ఐపీఎస్ గా మారా : ఆర్‌కె సాగర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శరీరానికి శక్తినిచ్చే బాదం, రాగి మాల్ట్‌ ఇలా చేయాలి

ఈ పండ్లు తింటే శరీరానికి కావలసినంత ప్రోటీన్

మిట్రల్ రెగర్జిటేషన్ చికిత్స: దేశంలో ట్రాన్స్‌కాథెటర్-ఎడ్జ్-టు-ఎడ్జ్ రిపేర్ సిస్టం మైక్లిప్‌ను ప్రారంభించిన మెరిల్

మలాసనం వేసి గోరువెచ్చని మంచినీళ్లు తాగితే?

బిస్కెట్లు తింటే ఆకలి తీరుతుందేమో కానీ...

తర్వాతి కథనం
Show comments