Webdunia - Bharat's app for daily news and videos

Install App

వివాహేతర సంబంధం... బాపట్లలో పురుగుల మందు తాగి జంట సూసైడ్

Webdunia
శనివారం, 25 ఏప్రియల్ 2015 (13:33 IST)
వివాహేతర సంబంధం కారణంగా ఓ జంట బలవన్మరణానికి పాల్పడిన ఘటన గుంటూరు జిల్లా మాచర్ల పట్టణంలో జరిగింది. వివరాలను చూస్తే.. మాచర్లకు చెందిన శ్రీనివాసరావు బాపట్లలో ఎలక్ట్రిషియన్‌గా పనిచేస్తూ అదే మండలంలోని జమ్ములపాలేనికి చెందిన ఝాన్సీతో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నట్లు సమాచారం. ఏమైందో తెలియదు కానీ వీరిరువురు కలిసి పొలాల్లో పురుగులమందు తాగి ఆత్మహత్య చేసుకున్నారు. శనివారంనాడు ఉదయం పొలాల్లో పనులకు వెళ్లిన వారు మృతదేహాలను చూసి పోలీసులకు సమాచారం అందించడంతో సంఘటనా స్థలిని పరిశీలించిన పోలీసులు, శుక్రవారం నాడే ఈ జంట ఆత్యహత్యకు పాల్పడినట్టు గుర్తించారు. సంఘటన స్థలంలో పడివున్న సూసైడ్ నోట్ ను పరిశీలించిన పోలీసులు వారి మరణానికి కారణం వివాహేతర సంబంధమేనని భావిస్తున్నారు.

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

Show comments