Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీలో స్కై రాకెట్‌లా పెరుగుతున్న కరోనా కేసులు

Webdunia
బుధవారం, 1 ఏప్రియల్ 2020 (12:32 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వైరస్ అదుపులో ఉందనీ, తాము తీసుకుంటున్న చర్యలు ఇతర రాష్ట్రాలకు ఆదర్శమని పాలకులు చెప్పుకుంటూ వచ్చారు. అయితే, రెండు రోజుల్లో ఈ కథ అడ్డంతిరిగింది. కేవలం రెండు మూడు రోజుల్లోనే ఈ వైరస్ కేసుల సంఖ్య ఏకంగా 87కు చేరుకున్నాయి. ముఖ్యంగా, ఒక్క రోజునే ఈ సంఖ్య రెట్టింపు అయింది. వీటిలో అత్యధికంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సొంత జిల్లా అయిన కడపలో నమోదుయ్యాయి. 
 
ప్రస్తుతంక కొత్తగా నమోదైన కరోనా కేసుల్లో జిల్లా వారీగా పరిశీలిస్తే, కడపలో 15, వెస్ట్ గోదావరి జిల్లాలో 13, చిత్తూరులో 5, ప్రకాశంలో 4, ఈస్ట్ గోదావరి జిల్లాలో 2, విశాఖపట్టణం, కృష్ణా జిల్లాలో ఒకటి చొప్పున నమోదైంది. అయితే, కొత్తగా వైరస్ సోకినవారంతా ఢిల్లీ, నిజాముద్దీన్‌లో జరిగిన మర్కజ్ మతపరమైన కార్యక్రమానికి వెళ్లారా లేదా అన్నది అధికారులు నిర్ధారించాల్సివుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Pawan Kalyan: హరిహరవీరమల్లు కథ రివీల్ చేస్తూ రిలీజ్ డేట్ ప్రకటన

బకాసుర రెస్టారెంట్‌ నుంచి సాంగ్‌ను ఆవిష్కరించిన హరీశ్‌ శంకర్‌

తెలుగు సాహిత్యం, వాడుక భాష‌మీదా పట్టుున్న హాస్య‌బ్రహ్మ’ జంధ్యాల

తన పేరుతో ఉన్న పులిని కలిసిన రామ్ చరణ్, ఉపాసన కొణిదెల కుమార్తె క్లీంకార

Surya: సూర్య, ఆర్జే బాలాజీ సినిమా టైటిల్ కరుప్పు లుక్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ పండ్లు తింటే శరీరానికి కావలసినంత ప్రోటీన్

మిట్రల్ రెగర్జిటేషన్ చికిత్స: దేశంలో ట్రాన్స్‌కాథెటర్-ఎడ్జ్-టు-ఎడ్జ్ రిపేర్ సిస్టం మైక్లిప్‌ను ప్రారంభించిన మెరిల్

మలాసనం వేసి గోరువెచ్చని మంచినీళ్లు తాగితే?

బిస్కెట్లు తింటే ఆకలి తీరుతుందేమో కానీ...

ప్రోటీన్ పోషకాలున్న కాలిఫోర్నియా బాదంతో ఈ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని వేడుక చేసుకోండి

తర్వాతి కథనం
Show comments