Webdunia - Bharat's app for daily news and videos

Install App

కరోనావైరస్ కేసులు తగ్గట్లేదు, చిత్తూరు జిల్లాలో కర్ఫ్యూ పొడిగింపు, సమయం కుదింపు

Webdunia
శనివారం, 29 మే 2021 (20:30 IST)
చిత్తూరు జిల్లాలో రోజురోజుకు కరోనా కేసుల పెరిగిపోతున్నాయి. అందుకు కారణం తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలు పక్కపక్కన ఉండటమే. కేసులు పెరుగుతున్న దృష్ట్యా కర్ఫ్యూను కొనసాగించాలని నిర్ణయం తీసుకున్నాం. అయితే సమయాన్ని మరింతగా కుదిస్తున్నాం. 
 
ఇప్పటివరకు ఉదయం 6 గంటల నుంచి 12 గంటల వరకు మాత్రమే షాపులకు అనుమతినిచ్చాం. కానీ ఇప్పుడు ఆ సమయాన్ని 10 గంటల వరకే పెడుతున్నాం. జూన్ 1వ తేదీ నుంచి 15వ తేదీ వరకు సమయం ఇలాగే ఉంటుంది. ఖచ్చితంగా కర్ఫ్యూకు అందరు సహకరించాలని విజ్ఙప్తి చేశారు మంత్రి మేకపాటి గౌతంరెడ్డి.
 
తిరుపతిలోని వెటర్నరీ కళాశాలలో కోవిడ్ టాస్క్ ఫోర్స్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో మంత్రులు మేకపాటి గౌతంరెడ్డితో పాటు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, నారాయణస్వామిలు, చిత్తూరు జిల్లాకు చెందిన పలువురు మంత్రులు పాల్గొన్నారు. 
 
ఈ సందర్భంగా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మాట్లాడుతూ కోవిడ్ నియంత్రణకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి శాయశక్తులా కృషి చేస్తున్నారని చెప్పారు. వ్యాక్సినేషన్ ప్రక్రియ ఎపిలో వేగంగా జరుగుతోందని.. ఆగష్టు నెల లోపల ఎపిలో వ్యాక్సినేషన్ ప్రక్రియను పూర్తి చేస్తామన్నారు మంత్రి పెద్దిరెడ్డి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఎక్కడికెళ్లినా ఆ దిండుతో పాటు జాన్వీ కపూర్ ప్రయాణం.. ఎందుకు?

బెట్టింగ్ యాప్‌ల ప్రమోషన్‌: ఈడీ ముందు హాజరైన రానా దగ్గుబాటి

వినోదంతోపాటు నాకంటూ హిస్టరీ వుందంటూ రవితేజ మాస్ జాతర టీజర్ వచ్చేసింది

వింటేజ్ రేడియో విరిగి ఎగిరిపోతూ సస్పెన్స్ రేకెత్తిస్తున్న కిష్కిందపురి పోస్టర్‌

భార్య చీపురుతో కొట్టిందన్న అవమానంతో టీవీ నటుడి ఆత్మహత్య

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Chapati Wheat Flour: ఫ్రిజ్‌లో చపాతీ పిండిని నిల్వ చేస్తే ఆరోగ్యానికి మేలు జరుగుతుందా?

మహిళలు వంకాయను తీసుకుంటే.. ఏంటి లాభం?

కూల్‌డ్రింక్స్ తాగితే పక్షవాతం తప్పదంటున్న వైద్య నిపుణులు

స్నాక్స్ గుగ్గిళ్లు తింటే బలం, ఇంకా ఏం ప్రయోజనాలు?

గౌరవ్ గుప్తా తన బ్రైడల్ కౌచర్ కలెక్షన్, క్వాంటం ఎంటాంగిల్‌మెంట్ ఆవిష్కరణ

తర్వాతి కథనం
Show comments