Webdunia - Bharat's app for daily news and videos

Install App

కరోనా దెబ్బ.. వివాహంలో భోజనం పార్శిళ్లు..

Webdunia
సోమవారం, 1 జూన్ 2020 (16:25 IST)
కరోనా దెబ్బకు పెళ్లిల్లు, వివాహాలు, పూజలు అన్నీ ఆగిపోతున్నాయి. తాజాగా లాక్ డౌన్ సడలిస్తూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మార్గదర్శకాలు ఇచ్చాయి. దాంతో వాయిదా పడ్డ పెళ్లిళ్లకు ప్రస్తుతం భాజాలు మోగుతున్నాయి. పెళ్లిళ్లకు వచ్చేవాళ్ళు భౌతికదూరాన్ని పాటిస్తూ మాస్క్‌లు ధరించి పెళ్లిళ్లకు హాజరవుతున్నారు. 
 
వివరాల్లోకి వెళితే.. తాజాగా కృష్ణాజిల్లా కొండపల్లికి చెందిన షేక్‌ కాలేషా తన కుమార్తెను విజయవాడ యువకుడికి ఇచ్చి వివాహం చేయాలని నిర్ణయించారు. ఈ వివాహం మార్చిలో జరగాల్సి ఉండగా వాయిదా పడుతూ వస్తుంది.
 
లాక్‌డౌన్‌ను జూన్‌ 30వరకు పొడిగించడంతో నిబంధనలకు అనుగుణంగా వివాహం చేద్దామని భావించారు. 20మంది ఆత్మీయులకే ఆహ్వానాలు పంపి, ఆదివారం కొండపల్లిలో వివాహాన్ని నిరాడంబరంగా జరిపించారు. భోజనాన్ని పార్సిళ్లు చేసి పెళ్ళికి వచ్చిన వాళ్లకు అందజేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Pawan: పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై స్పందించిన నారాయణ మూర్తి

కలర్ ఫొటో, బేబి మేకర్స్ కొత్త సినిమా టైటిల్, గ్లింప్స్ రిలీజ్

CM: కృష్ణ గారి జయంతినాడు గుర్తుచేసుకున్న చంద్రబాబు

Gaddar Awards: తెలంగాణ గద్దర్ అవార్డులు-మొత్తానికి పప్పు బెల్లాలు పంచిపెట్టారు..

Nagababu: నిహారిక కొణిదెల తొలి చిత్రానికి గద్దర్ అవార్డ్.. నాగబాబు హర్షం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

అకికి లండన్‌ను ప్రారంభించినట్లు వెల్లడించిన బాగ్‌జోన్ లైఫ్‌స్టైల్స్ ప్రైవేట్ లిమిటెడ్

రుతుక్రమ నొప్పులకు నిమ్మరసంతో చెక్ పెట్టొచ్చా?

తర్వాతి కథనం
Show comments