Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆంధ్రాలో కొత్తగా మరో 44 కరోనా కేసులు

Webdunia
ఆదివారం, 19 ఏప్రియల్ 2020 (15:02 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్తగా 44 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో ఇప్పటివరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 647కు చేరింది. ఈ మేరకు రాష్ట్ర నోడల్‌ అధికారి హెల్త్‌ బులిటెన్‌ విడుదల చేశారు. 
 
గడిచిన 24 గంటల్లో జరిగిన కరోనా నిర్ధారణ పరీక్షల్లో కర్నూలు జిల్లాలో 26, కృష్ణా జిల్లాలో 6, తూర్పుగోదావరి జిల్లాలో 5, అనంతపురం జిల్లాలో 3, గుంటూరులో 3, విశాఖపట్నం 1 కరోనా కేసులు నమోదైనట్టుగా తెలిపారు. కరోనా నుంచి కోలుకుని ఇప్పటివరకు 65 మంది డిశ్చార్జ్‌ కాగా, 17 మంది మరణించారని వెల్లడించారు. ప్రస్తుతం రాష్ట్రంలో 565 కరోనా యాక్టివ్‌ కేసులు ఉన్నాయన్నారు. 
 
కాగా, అత్యధికంగా కర్నూలు జిల్లాలో 158 మంది కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. మరోవైపు రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో కరోనా నుంచి కోలుకున్న 23 మందిని డిశ్చార్జ్‌ చేశారు. వీరిలో పశ్చిమ గోదావరి జిల్లాలో 9, వైఎస్సార్‌ కడప జిల్లాలో 6, చిత్తూరు జిల్లాలో 3, విశాఖపట్నం జిల్లాలో 3, తూర్ప గోదావరిలో 2 ఉన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Pawan Kalyan: హరిహరవీరమల్లు కథ రివీల్ చేస్తూ రిలీజ్ డేట్ ప్రకటన

బకాసుర రెస్టారెంట్‌ నుంచి సాంగ్‌ను ఆవిష్కరించిన హరీశ్‌ శంకర్‌

తెలుగు సాహిత్యం, వాడుక భాష‌మీదా పట్టుున్న హాస్య‌బ్రహ్మ’ జంధ్యాల

తన పేరుతో ఉన్న పులిని కలిసిన రామ్ చరణ్, ఉపాసన కొణిదెల కుమార్తె క్లీంకార

Surya: సూర్య, ఆర్జే బాలాజీ సినిమా టైటిల్ కరుప్పు లుక్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ పండ్లు తింటే శరీరానికి కావలసినంత ప్రోటీన్

మిట్రల్ రెగర్జిటేషన్ చికిత్స: దేశంలో ట్రాన్స్‌కాథెటర్-ఎడ్జ్-టు-ఎడ్జ్ రిపేర్ సిస్టం మైక్లిప్‌ను ప్రారంభించిన మెరిల్

మలాసనం వేసి గోరువెచ్చని మంచినీళ్లు తాగితే?

బిస్కెట్లు తింటే ఆకలి తీరుతుందేమో కానీ...

ప్రోటీన్ పోషకాలున్న కాలిఫోర్నియా బాదంతో ఈ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని వేడుక చేసుకోండి

తర్వాతి కథనం
Show comments