Webdunia - Bharat's app for daily news and videos

Install App

కడపలో 18 మందికి కరోనా, అంతా ఒకే ఆఫీసులో పనిచేస్తుంటారు

Webdunia
శనివారం, 27 మార్చి 2021 (16:53 IST)
కరోనావైరస్ రాష్ట్రంలో విజృంభిస్తోంది. మాస్కులు, శానిటైజర్, భౌతికదూరం పాటించకుండా ప్రజలు నిర్లక్ష్యంగా వుంటుండంతో వైరస్ దాని పని అది చేసేస్తోంది. విపరీతంగా వ్యాపిస్తోంది. తాజాగా కడప జిల్లాలో 18 మంది ఉద్యోగులకు కరోనావైరస్ సోకడం కలకలం సృష్టిస్తోంది.
 
కడప జిల్లా నీటి యాజమాన్య సంస్థ కార్యాలయంలో పనిచేసే నలుగురు సిబ్బందికి కరోనా లక్షణాలు కనబడటంతో వారికి టెస్ట్ చేశారు. ఆ పరీక్షలలో నలుగురికీ కరోనా అని నిర్థారణ కావడంతో మిగిలిన 60 మందిని పరీక్షించారు. వారిలో 18 మందికి కరోనా వున్నట్లు తేలింది.
 
దీనితో వారందర్నీ హోంక్వారైటైన్లో వుంచి చికిత్స అందిస్తున్నారు. వారితో కాంటాక్టులో వున్నవారిని కూడా టెస్టులు చేయించుకోవాల్సిందిగా సూచించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అరుణాచలంలో ఆ హీరో - హీరోయిన్ చేసిన పనికి మండిపడుతున్న భక్తులు!!

టాలీవుడ్‌లో విషాదం : నిర్మాత ముళ్లపూడి బ్రహ్మానందం కన్నుమూత

ఆదిత్య 369 రీ-రిలీజ్... ఏప్రిల్ 4న విడుదల.. ట్రైలర్ అదుర్స్

VV Vinayak: వినాయక్ క్లాప్ తో ప్రారంభమైన ఎం ఎస్ ఆర్ క్రియేషన్స్ చిత్రం

లగ్గం టైమ్‌ షూటింగ్ పూర్తి, సమ్మర్ కానుకగా విడుదల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

దగ్గుతో రక్తం కక్కుకుంటున్నారు, రష్యాలో కొత్తరకం వైరస్, వేలల్లో రోగులు

అలాంటి వేరుశనక్కాయలు, ఎండుమిర్చి తింటే కేన్సర్ ప్రమాదం

Hot Water: వేసవిలో వేడి నీళ్లు తాగవచ్చా? ఇది ఆరోగ్యానికి మంచిదా?

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

తర్వాతి కథనం
Show comments