Webdunia - Bharat's app for daily news and videos

Install App

రోడ్లపై తిరుగుతున్న కరోనా రోగులు .. హడలిపోతున్న హిందూపురం వాసులు

Webdunia
బుధవారం, 8 ఏప్రియల్ 2020 (11:05 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వైరస్ తీవ్రత చాలా ఎక్కువగా ఉంది. ముఖ్యంగా, కర్నూలు జిల్లాలో ఈ వైరస్ మరింతగా విజృంభిస్తోంది. అలాగే, అనంతపూరం జిల్లాలో కూడా కరోనా వైరస్ కేసులు నమోదైవున్నాయి. కరోనా పాజిటివ్ వచ్చిన వారిలి ఈ జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. కానీ, వారు ఏమాత్రం ఆస్పత్రుల్లో ఉండకుండా రోడ్లపై చక్కర్లు కొడుతున్నారు. దీంతో ఆస్పత్రి చుట్టుపక్కల నివసించేవారు తీవ్రంగా తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, అనంతపురంలో సర్వజన ప్రభుత్వ ఆస్పత్రి వుంది. ఇందులో హిందూపురం ప్రాంతంలో కరోనా సోకిన కొందరిని ఐసొలేషన్ వార్డుల్లో ఉంచి చికిత్సను అందిస్తున్నారు. వీరెవరూ ఇతరులను కలవరాదని, బయటకు కూడా రాకూడదని ఆసుపత్రి వర్గాలు స్పష్టంగా చెబుతున్నారు. 
 
వీరెవరూ వినే పరిస్థితిలో లేరు. వీరంతా గదుల నుంచి బయటకు వచ్చి, వారిష్టం వచ్చినట్టు విహారం చేస్తున్నారు. ఆసుపత్రి వర్గాలు చెప్పినా వినడం లేదు. దీంతో వారు తమతమ గదుల నుంచి బయటకు రాకుండా పోలీసులను కాపలా పెట్టాలని, భద్రతను పెంచాలని, లేకుంటే ప్రమాదకర పరిస్థితులు తప్పవని వైద్యులు హెచ్చరిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Pawan Kalyan: హరిహరవీరమల్లు కథ రివీల్ చేస్తూ రిలీజ్ డేట్ ప్రకటన

బకాసుర రెస్టారెంట్‌ నుంచి సాంగ్‌ను ఆవిష్కరించిన హరీశ్‌ శంకర్‌

తెలుగు సాహిత్యం, వాడుక భాష‌మీదా పట్టుున్న హాస్య‌బ్రహ్మ’ జంధ్యాల

తన పేరుతో ఉన్న పులిని కలిసిన రామ్ చరణ్, ఉపాసన కొణిదెల కుమార్తె క్లీంకార

Surya: సూర్య, ఆర్జే బాలాజీ సినిమా టైటిల్ కరుప్పు లుక్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ పండ్లు తింటే శరీరానికి కావలసినంత ప్రోటీన్

మిట్రల్ రెగర్జిటేషన్ చికిత్స: దేశంలో ట్రాన్స్‌కాథెటర్-ఎడ్జ్-టు-ఎడ్జ్ రిపేర్ సిస్టం మైక్లిప్‌ను ప్రారంభించిన మెరిల్

మలాసనం వేసి గోరువెచ్చని మంచినీళ్లు తాగితే?

బిస్కెట్లు తింటే ఆకలి తీరుతుందేమో కానీ...

ప్రోటీన్ పోషకాలున్న కాలిఫోర్నియా బాదంతో ఈ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని వేడుక చేసుకోండి

తర్వాతి కథనం
Show comments