Webdunia - Bharat's app for daily news and videos

Install App

కరోనా ఎఫెక్టుతో బిర్యానీ గిరాకీ తగ్గిపోయింది.. ఇరానీ ఛాయ్ కూడా..?

Webdunia
శనివారం, 13 జూన్ 2020 (11:03 IST)
హైదరాబాదులో కరోనా ఎఫెక్టుతో బిర్యానీ గిరాకీ తగ్గిపోయింది. హైదరాబాదులో కరోనా విజృంభించడంతో రెండు నెలల పాటు హైదరాబాద్‌లో హోటళ్లు, రెస్టారెంట్లు మూతపడ్డాయి. లాక్ డౌన్‌లో సడలింపులు చేయడంతో ఇటీవలే తెరుచుకున్నాయి. కానీ హోటళ్లు తెరిచినప్పటికీ గిరాకీ బాగా తగ్గినట్టు యజమానులు చెబుతున్నారు. కరోనా భయానికి హోటల్స్‌‍లో కూర్చొని తినడానికి జనాలు మొగ్గు చూపట్లేదట.
 
అయితే టేక్ అవేకి మాత్రం కొంత మేరకు డిమాండ్ ఉన్నట్టు చెబుతున్నారు. హోటల్‌లో తినడానికి భయపడుతున్న జనాలు పార్సిల్స్ తీసుకుని వెళుతున్నారు. ఎంత తీసుకెళ్ళినప్పటికీ ఇదివరకు పోల్చుకుంటే ఇప్పుడు చాలా తక్కువ మొత్తంలో అమ్ముడుపోతున్నట్టు తెలుస్తుంది. కేవలం బిర్యానీ కాకుండా ఛాయ్ కేఫ్‌ల వద్ద కూడా జనాలు కనిపించట్లేదు. ఫలితంగా ఇరానీ ఛాయ్ గిరాకీ కూడా తగ్గిపోయింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మెగాస్టార్ చిరంజీవి 'విశ్వంభర' నుంచి క్రేజీ అప్‌డేట్!

ఎఫ్ఎన్ సీసీ లీజు విషయం ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తా : దిల్ రాజు

Pradeep: పబ్లిసిటీకి ప్లస్ అవుతుందనే పవన్ కళ్యాణ్ టైటిల్ పెట్టాం : డైరెక్టర్స్ నితిన్ & భరత్

పాము నేపథ్యంలో ఫణి మోషన్ పోస్టర్ లాంఛ్ చేసిన కె రాఘవేంద్రరావు

Dil Raju: శిరీష్ కొడుకు ఆశిష్ హీరోగా దిల్ రాజు 60వ మూవీ ప్రకటన

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ ప్రపంచ ఆరోగ్య దినోత్సవ వేళ, కాలిఫోర్నియా బాదంపప్పులతో మీ ఆరోగ్యం

కిడ్నీ స్టోన్స్ తగ్గించేందుకు సింపుల్ టిప్స్

వేసవిలో లోదుస్తులు బిగుతుగా ధరించారంటే? రాత్రిపూట వేసుకోవద్దు..

వారానికి మూడు రోజుల పాటు కొబ్బరి నీళ్లు తాగితే?

హింద్‌వేర్ స్మార్ట్ అప్లయెన్సెస్ వారి మార్కస్ 80 బిల్ట్-ఇన్ ఓవెన్‌తో వంట

తర్వాతి కథనం
Show comments