Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీలో కొత్తగా మూడు వేల కేసులు.. 38మంది మృతి

Webdunia
గురువారం, 1 జులై 2021 (19:59 IST)
ఆంధ్రప్రదేశ్‌లో కొత్తగా 3,841 కరోనా కేసులు నమోదు కాగా, కరోనాతో 38 మంది మరణించారు. రాష్ట్రంలో ఇప్పటివరకు మొత్తం కరోనా కేసులు 18,93,354కి చేరగా, కరోనాతో 12,744 మంది మరణించారు.

అలాగే 38,178 కరోనా యాక్టివ్‌ కేసులు ఉండగా, గడిచిన 24 గంటల్లో కరోనా నుంచి 3,963 మంది రికవరీ అయ్యారు. కరోనాతో కృష్ణా జిల్లాలో 8 మంది మృతి చెందారు. 
 
చిత్తూరు, తూర్పుగోదావరి, గుంటూరు జిల్లాల్లో ఐదుగురు చొప్పున, శ్రీకాకుళం, పశ్చిమగోదావరి జిల్లాల్లో ముగ్గురు చొప్పున, అనంతపురం, కడప, విజయనగరం జిల్లాల్లో ఇద్దరు చొప్పున, కర్నూలు, విశాఖ, నెల్లూరు జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున మృతి చెందారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Kingdom: యాక్షన్ ప్రోమోతో విజయ్ దేవరకొండ కింగ్‌డమ్ కొత్త అప్ డేట్

మాధవరం గామాన్ని ఆదర్శంగా Mr. సోల్జర్ చిత్రం సిద్ధం

AR Rahman: ఎస్‌జె సూర్య పాన్ ఇండియా ఫిల్మ్ కిల్లర్ కు ఏఆర్ రెహమాన్ మ్యూజిక్

విజయ్ సేతుపతి, సంయుక్త, పూరి జగన్నాథ్ చిత్రం రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం

Sridevi: కేజేఆర్ హీరోగా కోర్ట్ ఫేమ్ శ్రీదేవి హీరోయిన్ గా చిత్రం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆ మొక్క ఆకులో నానో బంగారు కణాలు!!

బరువు తగ్గాలనుకుంటున్నారా? సగ్గుబియ్యం ఓ వరం!

నేరేడు పళ్ల సీజన్... నేరేడు ప్రయోజనాలెన్నో!

Back pain: మహిళలకు వెన్నునొప్పి ఎందుకు వస్తుందో తెలుసా?

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

తర్వాతి కథనం
Show comments