Webdunia - Bharat's app for daily news and videos

Install App

చంద్రబాబుకు కరోనా, చెప్పిందెవరో తెలుసా..?

Webdunia
బుధవారం, 26 ఆగస్టు 2020 (18:08 IST)
మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడుపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు ఉపముఖ్యమంత్రి నారాయణస్వామి. కరోనా ప్రారంభం నుంచి ఇంట్లోనే కూర్చుని ఉన్న చంద్రబాబుకు కరోనా వచ్చిందంటూ ఎద్దేవా చేశారు.
 
కరోనా రావడంతో ఇంట్లో ఐసోలేషన్లో చంద్రబాబు ఉన్నాడంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఇంట్లో ఉన్న చంద్రబాబుకు బయట ఏం జరుగుతుందో ఎలా తెలుస్తుందని.. ప్రభుత్వం ఏర్పాటు చేసిన క్వారంటైన్లు, ఐసోలేషన్లలో వైద్య సిబ్బంది కష్టపడి పనిచేస్తూ ప్రాణాలను పణంగా పెట్టి వైద్య సేవ చేస్తుంటే ప్రతిపక్షాలు విమర్సలు చేయడం సరైంది కాదన్నారు.
 
చంద్రబాబు ఆరోపణలు చేసే ముందు బయటకు వచ్చి క్వారంటైన్లలో ఎలాంటి చికిత్స అందిస్తున్నారో చూడాలే తప్ప అనవసరంగా ఆరోపణలు చేయడం ఇకనైనా మానుకోవాలన్నారు. తిరుపతిలో కోవిడ్ టాస్క్ ఫోర్స్ మీటింగ్‌లో మంత్రి పెద్దిరెడ్డితో కలిసి మాట్లాడిన నారాయణస్వామి ప్రతిపక్ష నేతపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సూర్య సేతుపతి హీరోగా పరిచయమవుతున్న మూవీ ఫీనిక్స్

కీర్తి సురేష్, సుహాస్ ఉప్పు కప్పురంబు మ్యూజిక్ ఆల్బమ్

SJ Surya: ఎస్‌జె సూర్య దర్శకత్వంలో శ్రీ గొకులం మూవీస్‌ టైటిల్ కిల్లర్

డ్రగ్స్ వ్యతిరేక ప్రచారాన్ని బాధ్యతగా తీసుకుంటా - విజయ్ దేవరకొండ

Rashmika : రష్మిక మందన్న పాన్ ఇండియా మూవీ మైసా ఫియర్స్ లుక్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

ఆల్‌బుకరా పండ్లు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తల గాయంను అంచనా వేయడానికి ల్యాబ్ ఆధారిత రక్త పరీక్షను ప్రవేశపెట్టిన అబాట్

గోరింటతో ఆరోగ్యం, అందం

వ్రిటిలైఫ్ ఆయుర్వేద చర్మ సంరక్షణ శ్రేణికి ప్రచారకర్తలుగా స్మృతి మంధాన, మణికా బాత్రా

తర్వాతి కథనం
Show comments