Webdunia - Bharat's app for daily news and videos

Install App

మరి తెలుగు పరిస్థితి ఏమిటి - రేవంత్ రెడ్డి

Webdunia
సోమవారం, 3 జూన్ 2019 (18:09 IST)
హిందీ భాషని దక్షిణాది రాష్ట్రాలలో నిర్బంధ పాఠ్యాంశంగా చేర్చాలన్న కస్తూరిరంగన్ కమిటీ సిఫార్సులపై కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి ధ్వజమెత్తారు. హిందీ భాషను దక్షిణాది రాష్ట్రాలపై బలవంతంగా రుద్దాలని ఎందుకు ప్రయత్నిస్తున్నారో కేంద్రం వివరించాలని ఆయన ఈ సందర్భంగా డిమాండ్ చేసారు. 
 
ఇది తమ అస్తిత్వంపై జరుగుతున్న దాడిగా భావిస్తున్నామని పేర్కొన్న ఆయన... దేశంలో ఎక్కువమంది మాట్లాడే రెండో భాష తెలుగేననీ, మరి అలాంటప్పుడు ఉత్తరాది రాష్ట్రాల్లో తెలుగు భాషను కూడా నిర్బంధ పాఠ్యాంశంగా చేర్చగలరా? అని ప్రశ్నించారు.
 
పాలకుల నిర్లక్ష్యం కారణంగా రెండవ స్థానంలో ఉండిన తెలుగుభాష మూడోస్థానానికి పడిపోయిందని రేవంత్ రెడ్డి ఈ సందర్భంగా ఆక్రోశించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Pradeep: నటుడిగా గేప్ రావడానికి ప్రధాన కారణం అదే : ప్రదీప్ మాచిరాజు

షిర్డీ సాయిబాబా ఆలయాన్ని సందర్శించిన మోహన్ బాబు (video)

Prabhas: రాజా సాబ్ అందుకే ఆలస్యమవుతోందని తేల్చి చెప్పిన డైరెక్టర్ మారుతి

Tamannaah: గాడ్ వర్సెస్ ఈవిల్ ఫైట్ మరో స్థాయిలో ఓదెల 2 వుంటుంది : తమన్నా భాటియా

Pawan Kalyan: సింగపూర్ బయల్దేరిన చిరంజీవి, సురేఖ, పవన్ కళ్యాణ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

ఉల్లిపాయ నూనె లేదా జ్యూస్ ఏది మంచిది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

ఈ చిన్న చిట్కాలు పాటిస్తే వేసవికాలంలో అధిక చెమటను నివారించవచ్చు!

తర్వాతి కథనం
Show comments