Webdunia - Bharat's app for daily news and videos

Install App

కరోనా సోకిందనీ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడి ఆత్మహత్య.. ఎక్కడ?

Webdunia
మంగళవారం, 25 ఆగస్టు 2020 (11:15 IST)
కరోనా వైరస్ చేసే హాని కంటే.. ఈ వైరస్ సోకిందన్న భయం అనేక మంది ప్రాణాలను తీస్తోంది. చదువుకున్న వాళ్లు కూడా ఈ వైరస్‌కు భయపడి బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. తాజాగా కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా ఉన్న ఒకరు కరోనా వైరస్ సోకడంతో ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కడప జిల్లాలో జరిగింది.
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, కడప జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడిగా గంగిరెడ్డి కొనసాగుతున్నారు. ఈయనకు ఇటీవల కరోనా లక్షణాలు బయపడటంతో పరీక్ష చేయించారు. ఈ పరీక్షల్లో కరోనా పాజిటివ్ అని తేలింది.
 
దీంతో ఆయన్ను ప్రొద్దుటూరులోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేరి చికిత్స పొందారు. అయితే, చికిత్సా సమయంలో ఆయన తీవ్రమైన మానసిక ఒత్తిడికి లోనైనట్టు తెలుస్తోంది. దీంతో జిల్లాలోని ఎర్రగుంట్ల మండలం సున్నపురాళ్ళపల్లి అనే ప్రాంతంలో రైలులో నుంచి కిందకు దూకి ఆత్మహత్య చేసుకున్నాడు 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మత్తుకు అలవాటుపడిన నటీనటులను ఇండస్ట్రీ నుంచి బహిష్కరించాలి : దిల్ రాజు

Vishnu: కన్నప్ప నాట్ మైథలాజికల్ మంచు పురాణం అంటూ తేల్చిచెప్పిన విష్ణు

Coolie: రజనీకాంత్, టి. రాజేందర్, అనిరుద్ పై తీసిన కూలీ లోని చికిటు సాంగ్

విజయ్ ఆంటోని మేకింగ్ అంటే చాలా ఇష్టం : మార్గన్ ఈవెంట్‌లో సురేష్ బాబు

Niharika: నిహారిక కొణిదెల సినిమాలో సంగీత్ శోభన్ సరసన నయన్ సారిక

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

ఆల్‌బుకరా పండ్లు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తల గాయంను అంచనా వేయడానికి ల్యాబ్ ఆధారిత రక్త పరీక్షను ప్రవేశపెట్టిన అబాట్

గోరింటతో ఆరోగ్యం, అందం

వ్రిటిలైఫ్ ఆయుర్వేద చర్మ సంరక్షణ శ్రేణికి ప్రచారకర్తలుగా స్మృతి మంధాన, మణికా బాత్రా

తర్వాతి కథనం
Show comments