శ్రీలంక తీర ప్రాంతంలో అల్పపీడనం... రెండు రోజుల వర్ష సూచన

Webdunia
శనివారం, 30 అక్టోబరు 2021 (10:13 IST)
ఆకాశం మేఘావృతం అవుతోంది.... ముసురు ప‌డుతున్న‌ట్లు క‌నిపిస్తోంది. ఇదంతా చూస్తూ, మ‌రోసారి వ‌ర్షం త‌ప్ప‌ద‌న్న‌ట్లుంది వాతావ‌ర‌ణం. నిజ‌మే, వ‌చ్చే రెండు రోజులు ఇలాగే ముసురుగా ఉంటుంద‌ని చెపుతున్నారు... వాతావ‌ర‌ణ శాస్త్ర‌వేత్త‌లు. 
 
నైరుతి బంగాళాఖాతం, దాని దగ్గరగా ఉండే తమిళనాడు, శ్రీలంక తీర ప్రాంతంలో అల్పపీడనం ఏర్పడింది. రాబోయే మూడు రోజుల్లో ఇది పశ్చిమ దిశగా ప్రయాణించే అవకాశం ఉంది. దీనికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం, తూర్పు గాలులతో ఏర్పడిన ఉపరితల ద్రోణి కొనసాగుతున్నాయని అమరావతి వాతావరణ కేంద్రం డైరెక్టర్‌ స్టెల్లా వెల్లడించారు. 
 
వీటి ప్రభావంతో కోస్తా, రాయలసీమల్లో అక్కడక్కడా ఉరుములు మెరుపులతో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వానలు, ఒకటి, రెండు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వివరించారు. వ‌ర్ష సూచ‌న‌లు వ‌చ్చే రెండు రోజుల‌పాటు ఉండ‌టంతో ప్ర‌జ‌లు దానికి అనుగుణంగా ఏర్పాట్లు చేసుకోవాల‌ని కోరుతున్నారు. రైతుల‌కు కూడా ఈ వ‌ర్ష సూచ‌న వ‌ర్తిస్తుంద‌ని పేర్కొంటున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'అఖండ్-2' ప్రీమియర్ షోలు రద్దు.. ఎందుకో తెలుసా?

సినిమా పెట్టుబడి రూ.50 లక్షలు.. 54రోజుల్లో రూ.100 కోట్ల కలెక్షన్లు

టాలీవుడ్ ప్రముఖులతో సమావేశమైన కొరియన్ డైరెక్టర్, ప్రొడ్యూసర్ యూ ఇన్-సిక్

సినిమాకు శృంగారం, సెక్సువల్ డిజైర్స్ ఇతివృత్తంగా తీసుకున్నా : ఎన్ హెచ్ ప్రసాద్

Aadi Pinishetti: ఆది పినిశెట్టి థ్రిల్లర్ మూవీ డ్రైవ్ రిలీజ్ కు సిద్దం.

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

scrub typhus fever, విశాఖలో బెంబేలెత్తిస్తున్న స్క్రబ్ టైఫస్ పురుగు కాటు జ్వరం

ఈ 3 అలవాట్లు మధుమేహ ప్రమాదాన్ని నిరోధిస్తాయి

బియ్యం కడిగిన నీటిలో ధనియాలను మెత్తగా నూరి పటికబెల్లం కలిపి తింటే?

డయాబెటిస్ వ్యాధి వచ్చినవారు ఏమి చేయాలి?

నిజామాబాద్‌లో విద్యార్ధుల కోసం నాట్స్ దాతృత్వం, నిర్మలా హృదయ్ హైస్కూల్‌కి డిజిటల్ బోర్డులు

తర్వాతి కథనం
Show comments