Webdunia - Bharat's app for daily news and videos

Install App

13న ఏపీ మంత్రివర్గం భేటీ - సీఎం జగన్ అధ్యక్షతన...

Webdunia
ఆదివారం, 8 మే 2022 (17:58 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రివర్గ సమాచారం ఈ నెల 13వ తేదీన జరుగనుంది. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన ఈ కేబినెట్ మీటింగ్ జరుగనుంది. ఇటీవల ఏపీలో కొత్త మంత్రివర్గం కొలువుదీరిన విషయం తెల్సిందే. ఈ మంత్రివర్గం ఇప్పటివరకు ఒక్కసారి కూడా భేటీ కాలేదు. మరో రెండేళ్ళలో ఎన్నికలు జరుగనున్నందున అప్పటివరకు ఇక మంత్రివర్గాన్ని మార్చే అవకాశాలు లేవు. ఈ నేపథ్యంలో కొత్త మంత్రివర్గం సమావేశం ఈ నెల 13వ తేదీన జరుగనుంది.
 
ఈ సమావేశంలో ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని మంత్రులకు దిశానిర్దేశం చేసే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఈ క్రమంలో కేబినెట్‌ భేటీలో అనేక అంశాలపై విస్తృతంగా చర్చ జరిగే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మీరు విలన్‌గా చేస్తే మొదటి సీన్‌లోనే మమ్మల్ని కాల్చి చంపేస్తా?

Allu Arjun: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ముందే పుష్ప-2 డైలాగ్ చెప్పిన అల్జు అర్జున్ (video)

Anirudh Ravichander: కావ్య మారన్‌ను వివాహం చేసుకోబోతున్న అనిరుధ్?

Manchu Lakshmi: నేను లండన్ వెళ్లలేదు.. ముంబై వెళ్ళాను.. మంచు లక్ష్మి (video)

Prabhas: ప్రభాస్, మారుతీ, థమన్ నవ్వులోంచి రాజా సాబ్ టీజర్ రాబోతుంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

టీలో కల్తీని ఎలా కనుగొనాలి? ప్రతి వినియోగదారుడు తప్పనిసరిగా తెలుసుకోవలసినది

కొలెస్ట్రాల్ వెన్నలా కరిగిపోవాలంటే ఇది తాగాల్సిందే

తర్వాతి కథనం
Show comments