Webdunia - Bharat's app for daily news and videos

Install App

13న ఏపీ మంత్రివర్గం భేటీ - సీఎం జగన్ అధ్యక్షతన...

Webdunia
ఆదివారం, 8 మే 2022 (17:58 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రివర్గ సమాచారం ఈ నెల 13వ తేదీన జరుగనుంది. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన ఈ కేబినెట్ మీటింగ్ జరుగనుంది. ఇటీవల ఏపీలో కొత్త మంత్రివర్గం కొలువుదీరిన విషయం తెల్సిందే. ఈ మంత్రివర్గం ఇప్పటివరకు ఒక్కసారి కూడా భేటీ కాలేదు. మరో రెండేళ్ళలో ఎన్నికలు జరుగనున్నందున అప్పటివరకు ఇక మంత్రివర్గాన్ని మార్చే అవకాశాలు లేవు. ఈ నేపథ్యంలో కొత్త మంత్రివర్గం సమావేశం ఈ నెల 13వ తేదీన జరుగనుంది.
 
ఈ సమావేశంలో ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని మంత్రులకు దిశానిర్దేశం చేసే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఈ క్రమంలో కేబినెట్‌ భేటీలో అనేక అంశాలపై విస్తృతంగా చర్చ జరిగే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. 

సంబంధిత వార్తలు

దేవర ఫియర్ సాంగ్ వర్సెస్ పుష్ప సాంగ్.. జరగండి అంటోన్న చెర్రీ

కనీసం నా పిల్లలతో చాక్లెట్ పార్టీకి కూడా తీరికలేదు, రేవ్ పార్టీనా?: జానీ మాస్టర్ - video

రేవ్ పార్టీలో పట్టుబడ్డ అతడెవరో నాలాగే వున్నాడు: శ్రీకాంత్ మేకా

అబ్బాయిలూ ఇలా అమ్మాయిలకు ప్రపోజ్ చేస్తే చెంపలు చెళ్లుమంటాయి

పాయల్ రాజ్‌పుత్ పైన రక్షణ నిర్మాత ఫిలిం ఛాంబర్‌కు ఫిర్యాదు

కిడ్నీలకు మేలు చేసే చింతచిగురు, ఇంకా ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

శరీరంలో యూరిక్ యాసిడ్‌కు బైబై చెప్పాలంటే.. ఇవి వద్దే వద్దు..

ఈ 8 పండ్లను రాత్రి భోజనం చేసిన తర్వాత తీసుకోకూడదట

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments