Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇదేమి పర్చూరు అనుకున్నావా... శాననసభ.. వళ్లు దగ్గరపెట్టుకో : సీఎం జగన్ వార్నింగ్

Webdunia
శుక్రవారం, 12 జులై 2019 (11:48 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బడ్జెట్ సమావేశాలు వాడివేడిగా సాగుతున్నాయి. ముఖ్యంగా, టీడీపీ ఎమ్మెల్యేలకు ముఖ్యమంత్రి వైఎస్. జగన్ మోహన్ రెడ్డి డైరెక్టుగా వార్నింగ్ ఇస్తున్నారు. ముందుగా అచ్చెన్నాయుడుకు వార్నింగ్ ఇచ్చిన జగన్.. ఆ తర్వాత పర్చూరు ఎమ్మెల్యే ఏలూరు సాంబశివరావుకు గట్టిగా హెచ్చరిక చేశారు. ఏం.. ఇదేమి పర్చూరు అనుకుంటున్నావా? శాసనసభ.. వళ్లు దగ్గర పెట్టుకో అంటూ హెచ్చరించారు. 
 
వడ్డీ లేని రుణాలపై సీఎం జగన్ మాట్లాడేందుకు ప్రయత్నించగా, టీడీపీ సభ్యులు అడ్డుతగిలారు. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన జగన్... పర్చూరు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు వైఖరిని తీవ్రంగా తప్పుబట్టారు. 
 
'ముఖ్యమంత్రిగా ఇటువైపు నుంచి మా వర్షన్ మేము ఇస్తావుంటే... కనీసం వినాలన్న ధ్యాస కూడా లేకుండా మీరేం చేస్తావున్నారు? ఇదే మేము చేసివుంటే... మీ చంద్రబాబునాయుడు మాట్లాడివుండేవారా? మీరు మాట్లాడివుండేవారా?... ఏం...ఏం...ఏం ఏమయ్యా?... ఏమి? పర్చూరనుకున్నారా? శాసనసభ ఇది. ఎట్లాంటి వాళ్లను తయారు చేశారయ్యా మీరు... నాకు అర్థం కావడం లేదు. మొత్తం రౌడీలను, మొత్తం గూండాలను తయారు చేసుకుని వచ్చినారు' అంటూ జగన్ మండిపడ్డారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Rashmika: సల్మాన్ ఖాన్‌, రష్మిక మందన్నకెమిస్ట్రీ ఫెయిల్

రోషన్ కనకాల మోగ్లీ 2025 నుంచి బండి సరోజ్ కుమార్ లుక్

Sai Kumar : సాయి కుమార్‌ కు అభినయ వాచస్పతి అవార్డుతో సన్మానం

మ్యాడ్ స్క్వేర్ నాలుగు రోజుల్లో.70 కోట్ల గ్రాస్ చేసింది : సూర్యదేవర నాగవంశీ

Nani: HIT: ది 3rd కేస్ నుంచి న్యూ పోస్టర్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

హింద్‌వేర్ స్మార్ట్ అప్లయెన్సెస్ వారి మార్కస్ 80 బిల్ట్-ఇన్ ఓవెన్‌తో వంట

గర్భధారణ సమయంలో మహిళలు లెగ్గింగ్స్ ధరించవచ్చా?

ఈ 5 పదార్థాలను పరగడుపున తింటే?

రాత్రి పడుకునే ముందు జాజికాయ నీరు తాగితే?

బెల్లీ ఫ్యాట్ కరిగిపోయి అధికబరువు తగ్గిపోవాలంటే?

తర్వాతి కథనం
Show comments