Webdunia - Bharat's app for daily news and videos

Install App

మే నెలలో దావోస్‌కు వెళుతున్న ఏపీ సీఎం జగన్

CM YS Jagan
Webdunia
శుక్రవారం, 22 ఏప్రియల్ 2022 (14:56 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వచ్చే నెలలో దోవోస్ పర్యటనకు వెళ్లనున్నారు. అక్కడే వారం రోజుల పాటు విశ్రాంతి తీసుకోనున్నారు. వరల్డ్ ఎకనామిక్ ఫోరం సమ్మిట్‌‌లో పాల్గొనేందుకు ఆయనకు ఆహ్వానం రావడంతో దావోస్‌కు వెళ్లాలని నిర్ణయించారు. 
 
నిజానికి ఈ సదస్సు గత యేడాది డిసెంబరు నెలలోనే జరగాల్సివుంది. కానీ, కరోనా వైరస్ మహమ్మారి కారణంగా ఈ సదస్సును వాయిదా వేశారు. గత రెండేళ్లుగా ఈ ఫోరంకు సంబంధించిన సమావేశాలు వర్చువల్ విధానంలోనే జరుగుతున్నాయి. ఈ దఫా మాత్రం భౌతికంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. దీంతో మే నెలలో ఆయన దావోస్‌కు వెళ్లి ఈ సదస్సులో పాల్గొంటారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

చౌర్య పాఠం బాగుందంటున్నారు అందరూ వచ్చి చూడండి : త్రినాథరావు నక్కిన

మైథికల్ థ్రిల్లర్ జానర్‌ లో నాగ చైతన్య 24వ చిత్రం

Srinidhi Shetty: రామాయణంలో సీత క్యారెక్టర్ ని రిజెక్ట్ చేయలేదు: శ్రీనిధి శెట్టి

శర్వా, సంపత్ నంది కాంబినేషన్ చిత్రంలో నాయికగా అనుపమ పరమేశ్వరన్

Yamudu: ఆసక్తి కలిగేలా జగదీష్ ఆమంచి నటించిన యముడు కొత్త పోస్టర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

'ది గ్రీన్ ఫ్లీ'ను ప్రారంభించిన ఇనార్బిట్ సైబరాబాద్

టమోటాలను తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

Annapurna yojana scheme: మహిళలకు వరం.. అన్నపూర్ణ యోజన పథకం.. షరతులు ఇవే

తాటి ముంజలు వేసవిలో ఎందుకు తినాలి

హైదరాబాద్‌ కొండాపూర్‌లో 3వ స్టోర్‌ను ప్రారంభించిన టిబిజెడ్-ది ఒరిజినల్

తర్వాతి కథనం
Show comments