Webdunia - Bharat's app for daily news and videos

Install App

శుభవార్త చెప్పిన సీఎం జగన్ - 1998 డీఎస్సీ అభ్యర్థులకు పోస్టింగులు

Webdunia
శుక్రవారం, 6 జనవరి 2023 (07:39 IST)
ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి శుభవార్త చెప్పారు. గత 1998లో ఎంపిక అయిన డీఎస్సీ అభ్యర్థులకు త్వరగా పోస్టింగులు ఇవ్వాలంటూ ఆదేశించారు. ఆయన గురువారం విద్యాశాఖపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై ఆయన అధికారులకు దిశానిర్దేశం చేశారు. అలాగే, బడిపిల్లలకు అందించే గోరుముద్ద పథకం అమలు, ఆహారం నాణ్యత వంటి అంశాల్లో ఏమాత్రం రాజీపడొద్దని ఆయన అధికారులను కోరారు. ముఖ్యంగా, 1998 డీఎస్పీ అభ్యర్థులకు తక్షణం పోస్టింగులు ఇవ్వాలని ఆదేశించారు. 
 
అలాగే పాఠశాలల్లో సబ్జెక్టుల వారీగా ఉపాధ్యాయులు ఉండేలా చూసుకోవాలని, తద్వారా నాణ్యమైన బోధన అందించాలని సీఎం జగన్ ఆదేశించారు. పాఠశాలల్లో పిల్లలందరి వద్ద డిక్షనరీలు ఉన్నాయో లేదో పరిశీలించాలని ఆదేసించారు. డిక్షనరీలు లేని పిల్లలకు తక్షణం వాటిని అందజేయాలని కోరారు. వచ్చే నెల ఒకటో తేదీ నుంచి గోరుముద్ద పథకం కింద రాగి మాల్ట్ ఇవ్వాలని, వారానికి మూడు రోజులు పిల్లలకు గ్లాడు రాగి మాల్ట్ ఇవ్వాలని, పిల్లల్లో ఐరన్, కాల్షియం ధాతువుల లోపాన్ని ఇది అరికడుతుందని ఆయన చెప్పారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మీరు విలన్‌గా చేస్తే మొదటి సీన్‌లోనే మమ్మల్ని కాల్చి చంపేస్తా?

Allu Arjun: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ముందే పుష్ప-2 డైలాగ్ చెప్పిన అల్జు అర్జున్ (video)

Anirudh Ravichander: కావ్య మారన్‌ను వివాహం చేసుకోబోతున్న అనిరుధ్?

Manchu Lakshmi: నేను లండన్ వెళ్లలేదు.. ముంబై వెళ్ళాను.. మంచు లక్ష్మి (video)

Prabhas: ప్రభాస్, మారుతీ, థమన్ నవ్వులోంచి రాజా సాబ్ టీజర్ రాబోతుంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

టీలో కల్తీని ఎలా కనుగొనాలి? ప్రతి వినియోగదారుడు తప్పనిసరిగా తెలుసుకోవలసినది

కొలెస్ట్రాల్ వెన్నలా కరిగిపోవాలంటే ఇది తాగాల్సిందే

తర్వాతి కథనం
Show comments