Webdunia - Bharat's app for daily news and videos

Install App

త్వరలోనే నవ్యాంధ్ర రాజధానిగా విశాఖపట్టణం : ఏపీ సీఎం జగన్

Webdunia
మంగళవారం, 31 జనవరి 2023 (14:23 IST)
ఏపీ ముఖ్యమంత్రి, వైకాపా అధినేత వైఎస్. జగన్మోహన్ రెడ్డి మంగళవారం సంచలన ప్రకటన చేశారు. త్వరలోనే విశాఖ నుంచి పాలన ప్రారంభమవుతుందని చెప్పారు. ఈ మేరకు ఢిల్లీలో జరుగుతున్న ఏపీ గ్లోబల్ ఇన్వెస్టర్ సన్నాహక సదస్సులో ఆయన పాల్గొని ఈ ప్రకటన చేశారు. త్వరలోనే విశాఖ ఏపీ రాజధాని కాబోతుందని ఆయన ప్రకటించారు. అలాగే, తాను విశాఖకు మకాం మార్చబోతున్నట్టు తెలిపారు. 
 
అందువల్ల పారిశ్రామికవేత్తలను కూడా విశాఖకు ఆహ్వానిస్తున్నట్టు తెలిపారు. ఇప్పటికే 12 శాతం వృద్దిరేటుతే ఏపీ అగ్రస్థానంలో ఉందని ఆయన చెప్పారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో గత మూడేళ్ళుగా ఏపీ అగ్రస్థానంలో నిలుస్తుందని ఆయన గుర్తు చేశారు. విశాఖలో సుధీర్ఘ తీరప్రాంతం ఉందని చెప్పారు. 
 

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments