Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కొత్త మంత్రులుగా 'ఆ ఇద్దరు'??

Webdunia
సోమవారం, 20 జులై 2020 (19:19 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రివర్గ విస్తరణ ఈ నెల 22వ తేదీ బుధవారం చేపట్టనున్నారు. ప్రస్తుతం మంత్రులుగా ఉన్న పిల్లి సుభాష్ చంద్రబోస్, మోపిదేవి వెంకటరమణలు రాజ్యసభకు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. దీంతో వారి స్థానాల్లో మరో ఇద్దరికి అవకాశం ఇవ్వాలని ముఖ్యమంత్రి వైఎస్. జగన్మోహన్ రెడ్డి నిర్ణయించారు. ఇందులోభాగంగా, ఈ నెల 22వ తేదీన మధ్యాహ్నం ఒంటిగంటపై మంత్రివర్గ విస్తరణ కార్యక్రమం ఉంటుందని సమాచారం. 
 
అయితే, కొత్త మంత్రులు జాబితాలో అనేక మంది పేర్లు ఉన్నారు. సామాజిక వర్గాల సమీకరణలో భాగంగా, ఈ రెండు బెర్తులను కూడా అదే సామాజిక వర్గానికి చెందిన వారికి కేటాయించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. 
 
అయితే, మంత్రిపదవుల కోసం ఎమ్మెల్యేలు ఆర్కే. రోజా, అంబటిరాంబాబు, ఆళ్ళ రామకృష్ణారెడ్డి, ధర్మాన ప్రసాదరావు, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డితో పాటు ఇంకొందరి పేర్లు కూడా తెరపైకి వచ్చాయి. 
 
కానీ, సీఎం జగన్ మనసులో మాత్రం సీదిరి అప్పలరాజు (పలాస ఎమ్మెల్యే), చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ (రామచంద్రపురం ఎమ్మెల్యే)లకు క్యాబినెట్ బెర్తులు ఇస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది. ఇదే విషయాన్ని సీఎంవో వర్గాలతో పాటు.. సీఎం క్యాంపు కార్యాలయ వర్గాలు కూడా సూచన ప్రాయంగా వెల్లడిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Dil Raju: గద్దర్ అవార్డ్ ఫంక్షన్ హిట్టా - ఫ్లాపా - ఏవరేజా? స్పెషల్ స్టోరీ

Raja sab: గత ఏడాది మా చిత్రాలు నిరాశపరిచాయి : టీజీ విశ్వప్రసాద్

Bengal Files: రాజకీయ వ్యవస్థను ప్రశ్నించిన ది బెంగాల్ ఫైల్స్ టీజర్

'కన్నప్ప' చిత్రాన్ని వీక్షించిన రజనీకాంత్

అర్జున్, జగపతి బాబు, వేణు ఎంటర్‌టైనర్ హనుమాన్ జంక్షన్ రీ-రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తాటి కల్లు ఆరోగ్య ప్రయోజనాలు

Night shifts: నైట్ షిఫ్ట్ చేస్తున్న మహిళలకు ఆస్తమా వచ్చే ప్రమాదం ఎక్కువ

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

తర్వాతి కథనం
Show comments