Webdunia - Bharat's app for daily news and videos

Install App

వైఎస్సార్ రైతు భరోసా.. పీఎం కిసాన్ విడుదల

Webdunia
సోమవారం, 16 మే 2022 (11:41 IST)
ఏపీ సర్కారు వరుసగా నాలుగో ఏడాది వైఎస్సార్ రైతు భరోసా-పీఎం కిసాన్ విడుదల చేయనుంది. ఇందులో భాగంగానే నేడు… రైతుల ఖాతాల్లో జమ చేయనున్నారు ముఖ్యమంత్రి జగన్.

ఈ కార్యక్రమంలో భాగంగానే.. నేడు ఏలూరు జిల్లాలో పర్యటించనున్నారు జగన్‌. ఏలూరు జిల్లా గణపవరం మండలం గణపవరంలో వైయస్సార్‌ రైతు భరోసా-పీఎం కిసాన్‌ కార్యక్రమంలో సీఎం జగన్ పాల్గొంటారు.
 
మొదటి విడతగా రూ. 5,500లను రైతుల ఖాతాల్లో జమ చేయనున్న సీఎం జగన్‌ మోహన్‌ రెడ్డి, ఏలూరు జిల్లా గణపవరం నుంచి వర్చువల్‌గా రైతుల ఖాతాల్లో జమ చేయనున్నారు.
 
ప్రతి ఏటా 3 విడతల్లో రూ.13,500ల రైతు భరోసా సాయం చేస్తోంది. ఈ నెల 31న కేంద్రం ఇవ్వనున్న పీఎం కిసాన్‌ నిధులు 2వేలు… మొత్తంగా నెలాఖరు నాటికి 50.10 లక్షల మంది రైతుల ఖాతాల్లో ఒక్కొక్కరికి రూ.7,500 చొప్పున దాదాపు రూ.3,758 కోట్లు జమ చేయనుంది ప్రభుత్వం.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Ramcharan: పెద్ది లో కొత్త లుక్ లో రామ్ చరణ్ ను చూపించనున్న స్టైలిస్ట్ ఆలీం హకీం

బరాబర్ ప్రేమిస్తా’ నుంచి పాట విడుదల చేసిన బన్నీ వాస్

లిటిల్ హార్ట్స్ మూవీలో లైవ్ లీగా చూపించారు : అనిల్ రావిపూడి

రిషబ్ శెట్టి మూవీ కాంతార చాప్టర్ 1 నుంచి గుల్షన్ దేవయ్య లుక్

కబడ్డీ బ్యాక్ డ్రాప్ లో అర్జున్ చక్రవర్తి లాంటి సినిమా రాలేదు : నిర్మాత శ్రీని గుబ్బల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తెల్ల నువ్వులతో ఆరోగ్య ప్రయోజనాలు

కాలేయ సమస్యలను అడ్డుకునే తేనెలో ఊరబెట్టిన ఉసిరి

జీడి పప్పులో వున్న పోషకాలు ఏమిటి?

వయోజనుల కోసం 20-వాలెంట్ న్యుమోకాకల్ కాంజుగేట్ వ్యాక్సిన్‌ను ఆవిష్కరించిన ఫైజర్

మెడికవర్ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్ ఉచిత క్యాన్సర్ నిర్ధారణ వైద్య శిబిరం

తర్వాతి కథనం
Show comments