Webdunia - Bharat's app for daily news and videos

Install App

నేడు తిరువూరులో జగనన్న విద్యా దీవెన నిధులు పంపిణీ

Webdunia
ఆదివారం, 19 మార్చి 2023 (08:39 IST)
ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మరోమారు నిధులు అర్హులైన లబ్దిదారులకు నిధులు విడుదల చేయనున్నారు. జగనన్న విద్యా దీవెన పథకం కింద నిధులు బట్వాడా చేస్తారు. ఎన్టీఆర్ జిల్లా తిరువూరులో జరిగే బహిరంగ సభలో ఆయన పాల్గొని నిధులను కంప్యూటర్ బటన్ నొక్కి రిలీజ్ చేశారు. 
 
జగనన్న విద్యా దీవెన పథకం కింద గత యేడాది అక్టోబరు - డిసెంబరు నెలల త్రైమాసికానికి సంబంధించిన సాయాన్ని విడుదల చేయనున్నారు. ఆదివారం తిరువూరు కేంద్రంగా జరిగే బహిరంగ సభలో మొత్తం 9.86 లక్షల మంది విద్యార్థులు ఖాతాల్లోకి రూ.698.68 కోట్ల నగదును ఆయన జమ చేస్తారు. 
 
ఈ పథకాన్ని అమల్లోకి తెచ్చిన తర్వాత క్రమం తప్పకుండా నిధులను జమ చేస్తూ వచ్చిన ప్రభుత్వం.. ప్రతి త్రైమాసికం చివరలో సాయాన్ని విద్యార్థుల తల్లుల ఖాతాలో జమ చేస్తున్నట్టు ప్రభుత్వం తెలిపింది. జగనన్న విద్యా దీవెన, వసతి దీవెన పథకం కింద ఇప్పటివరకు మొత్తం రూ.13,311 కోట్ల నిధులను ప్రభుత్వం జమ చేసిన విషయం తెల్సిందే.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Mangli: పార్టీలో డ్రగ్స్, లిక్కర్ పై మంగ్లీ ఫస్ట్ రియాక్షన్

అహ్మదాబాద్ విమాన ప్రమాదం తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన సినీ ప్రముఖులు

కోఆర్డినేషన్ కమిటీ వేయడాన్ని అభినందిస్తున్నాం : డా.ప్రతాని రామకృష్ణ గౌడ్

Gopichand's 33: గోపీచంద్, సంకల్ప్ రెడ్డి కాంబినేషన్ లో హిస్టారికల్ ఫిల్మ్

Pawn kalyan: ఆర్థిక ఇబ్బందులు, ఓటీటీ రూల్స్ వల్లే హరిహరవీరలమల్లు ఆలస్యం అవుతుందా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తులసి టీ ఆరోగ్య ప్రయోజనాలు

గ్లాసెడు బీట్ రసం తాగితే కలిగే ప్రయోజనాలు

రోబోటిక్ సర్జరీలలో సరికొత్త మైలురాయి సాధించిన మెడికవర్ హాస్పిటల్స్

ఓరి వీడి లవ్ ప్రపొజల్ ఐడియా తగలెయ్య (video)

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

తర్వాతి కథనం
Show comments