శ్రీవారిని దర్శించుకున్న ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి

Webdunia
మంగళవారం, 19 సెప్టెంబరు 2023 (09:32 IST)
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మంగళవారం తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఏపీ సీఎం జగన్‌కు అర్చకులు స్వాగతం ఇచ్చారు. సీఎంకు వేద మంత్రోచ్ఛారణలు, సంగీత వాయిద్యాలు వాయిస్తూ ఆలయంలోకి తీసుకెళ్లారు
 
పూజల అనంతరం రంగనాయకుల మండపంలో వేదాశీర్వచనం స్వీకరించి టీటీడీ చైర్మన్ కరుణాకరరెడ్డి స్వామివారి తీర్థప్రసాదాలు అందజేశారు. ఈ పర్యటనలో డిప్యూటీ సీఎం నారాయణ స్వామి, మంత్రులు రామచంద్రారెడ్డి, రోజా, టీటీడీ కార్యనిర్వహణాధికారి ఏవీ ధర్మారెడ్డి, ఇతర రాష్ట్ర, జిల్లా ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.
 
మరోవైపు ఈ ఏడాది తిరుమల బ్రహ్మోత్సవాల ప్రారంభం సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం తరపున జగన్ మోహన్ రెడ్డి సోమవారం ఏడుకొండల స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించారు. తొమ్మిది రోజుల పాటు జరిగే బ్రహ్మోత్సవాల కోసం పట్టుబట్టలను సమర్పించడం ఆనవాయితీ.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Aishwarya Rajesh: తిరువీర్, ఐశ్వర్య రాజేష్ టైటిల్ ఓ..! సుకుమారి

రామానాయుడు స్టూడియోస్‌లో 20 కోట్ల సెట్ లో నాగబంధం క్లైమాక్స్

Monalisa: కుంభమేళా ఫేమ్ మోనాలిసా లైఫ్ సినిమా షూటింగ్ పూర్తి

Pothana Hema: దుఃఖాన్ని బలంగా మార్చుకుని ముందుకుసాగుతున్న పోతన హేమ

Richard Rishi: ద్రౌప‌ది 2 నుంచి నెల‌రాజె... మెలోడీ సాంగ్‌

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిస్ వ్యాధి వచ్చినవారు ఏమి చేయాలి?

నిజామాబాద్‌లో విద్యార్ధుల కోసం నాట్స్ దాతృత్వం, నిర్మలా హృదయ్ హైస్కూల్‌కి డిజిటల్ బోర్డులు

శీతాకాలంలో మహిళలు మునగాకు సూప్‌ను వారానికి రెండుసార్లైనా...?

World AIDS Day 2025, ఎయిడ్స్‌తో 4 కోట్ల మంది, కరీంనగర్‌లో నెలకి 200 మందికి ఎయిడ్స్

winter health, జామ ఆకుల కషాయం చేసే మేలు తెలుసా?

తర్వాతి కథనం
Show comments