Webdunia - Bharat's app for daily news and videos

Install App

వైఎస్సార్ కళ్యాణమస్తు పథకానికి నిధుల విడుదల

Webdunia
శుక్రవారం, 10 ఫిబ్రవరి 2023 (10:43 IST)
ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి నేడు వైఎస్సార్ కళ్యాణమస్తు, షాదీ తోఫా లబ్ధిదారులకు నిధులు విడుదల చేయనున్నారు. పథకానికి మార్పులు చేసి కళ్యాణ మస్తు పథకంలో తొలి త్రైమాసికానికి లబ్దిదారులను ఎంపిక చేసిన ప్రభుత్వం నేడు వారికి ఖాతాల్లో ప్రభుత్వ సాయాన్ని జమ చేయనుంది.
 
అక్టోబర్‌ 2022-డిసెంబర్‌ 2022 త్రైమాసికంలో వివాహం చేసుకున్న అర్హులైన 4,536 మంది లబ్ధిదారులకు వైఎస్సార్‌ కళ్యాణమస్తు, వైఎస్సార్‌ షాదీ తోఫా క్రింద రూ. 38.18 కోట్ల ఆర్ధిక సాయాన్ని నేడు క్యాంప్‌ కార్యాలయంలో బటన్‌ నొక్కి వారి ఖాతాల్లో జమ చేయనున్నారు.
 
పేద తల్లిదండ్రులకు తమ పిల్లల పెళ్లిళ్లు భారంగా కాకూడదనే ఉద్దేశంతో వారి వివాహాలను గౌరవప్రదంగా జరిపించేందుకు వారికి అండగా నిలుస్తోంది జగన్ సర్కార్. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Indraganti: సారంగపాణి జాతకం చూసేందుకు డేట్ ఫిక్స్ చేసిన నిర్మాత

వేర్వేరు లక్ష్యాలతో ఉన్నఇద్దరి ప్రేమ కథతో డియర్ ఉమ విడుదలకు సిద్ధమైంది

44 యేళ్ళ మహిళ పెళ్లి విషయంపైనే మీ దృష్టిని ఎందుకుసారిస్తారు? : రేణూ దేశాయ్

విషపూరితమైన వ్యక్తులు - అసలు మీరెలా జీవిస్తున్నారు : త్రిష

Dil Raju: ఆస్ట్రేలియన్ కాన్సులేట్ జనరల్ ప్రతినిధి బృందంతో దిల్ రాజు భేటీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments