Webdunia - Bharat's app for daily news and videos

Install App

పీఆర్సీపై మంత్రుల కమిటీతో సీఎం జగన్ చర్చ

Webdunia
శనివారం, 5 ఫిబ్రవరి 2022 (09:54 IST)
రాష్ట్రంలో ఉద్యోగ సంఘాలు లేవనెత్తిన పీఆర్సీ ఆందోళనల నేపధ్యంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మంత్రుల కమిటీతో దీనిపై చర్చించనున్నారు. ఉద్యోగ సంఘాల డిమాండ్లను ప్రభుత్వం ఏవిధంగా నెరవేర్చగలదన్న దానిపై చర్చించనున్నారు.

 
ఈ భేటీకి సజ్జల, మంత్రి బొత్స సత్యనారాయణ హాజరవుతారు. ఉద్యోగ సంఘాలతో పీఆర్సీ సమస్యపై చర్చించి దీనికి చరమగీతం పాడాలని కమిటీ కసరత్తు చేస్తోంది. ఈ నేపధ్యంలో సీఎం జగన్ మోహన్ రెడ్డి ఎలాంటి నిర్ణయం తీసుకుంటారన్నది ఆసక్తికరంగా మారింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బిగ్ బాస్-9 సీజన్ : ఈ వారం ఎవరు ఎలిమినేట్ అయ్యారో... తెలుసా?

80s Reunion heros and heroiens: స్నేహం, ఐక్యత కు ఆత్మీయ వేదిక 80s స్టార్స్ రీయూనియన్‌

నా కుమార్తెలో లెజెండరీ నటి ఆత్మ ప్రవేశించిందేమో? రవీనా టాండన్

దిగ్గజ దర్శకుడు శాంతారామ్ సతీమణి సంధ్య ఇకలేరు

30 యేళ్లుగా ఇనుప రాడ్లు కాలులో ఉన్నాయి... బాబీ డియోల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మామిడి పండ్లతో అజీర్తి సమస్యకు క్షణాల్లో పరిష్కారం

బఠాణీలు మధుమేహ వ్యాధిగ్రస్తులు తినవచ్చా?

ఆకు కూరలు ఎందుకు తినాలి? తెలుసుకోవాల్సిన విషయాలు

మూత్రపిండాల ఆరోగ్యాన్ని కాపాడే ఆహార పదార్థాలు ఏమిటి?

Best Foods: బరువు తగ్గాలనుకునే మహిళలు.. రాత్రిపూట వీటిని తీసుకుంటే?

తర్వాతి కథనం
Show comments