Webdunia - Bharat's app for daily news and videos

Install App

పీఆర్సీపై మంత్రుల కమిటీతో సీఎం జగన్ చర్చ

Webdunia
శనివారం, 5 ఫిబ్రవరి 2022 (09:54 IST)
రాష్ట్రంలో ఉద్యోగ సంఘాలు లేవనెత్తిన పీఆర్సీ ఆందోళనల నేపధ్యంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మంత్రుల కమిటీతో దీనిపై చర్చించనున్నారు. ఉద్యోగ సంఘాల డిమాండ్లను ప్రభుత్వం ఏవిధంగా నెరవేర్చగలదన్న దానిపై చర్చించనున్నారు.

 
ఈ భేటీకి సజ్జల, మంత్రి బొత్స సత్యనారాయణ హాజరవుతారు. ఉద్యోగ సంఘాలతో పీఆర్సీ సమస్యపై చర్చించి దీనికి చరమగీతం పాడాలని కమిటీ కసరత్తు చేస్తోంది. ఈ నేపధ్యంలో సీఎం జగన్ మోహన్ రెడ్డి ఎలాంటి నిర్ణయం తీసుకుంటారన్నది ఆసక్తికరంగా మారింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అలియాభట్ చేసిన పాత్రలు నాలో ప్రేరణను నింపాయి : ఆరతి గుప్తా

శోభన, మోహన్ లాల్ జంటగా తుడరుమ్ తెలుగులో రాబోతోంది

ప్రవస్తి, నన్ను డైరెక్టుగా సునీత అన్నావు కనుక మాట్లాడాల్సి వస్తోంది: సింగర్ సునీత

Chiru: చిరంజీవి గారు అదే ఫార్మాట్‌లో తీసి సక్సెస్ అయ్యారు : ప్రియదర్శి

తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావానికి పునాది వేసింది గద్దర్ : భట్టి విక్రమార్క మల్లు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Ginger and Honey అల్లరసం, తేనె సమపాళ్ళలో కలుపుకొని సేవిస్తే?

ఆకాశంలో విమాన ప్రమాదం, పిల్ల-పిల్లిని సముద్రంలో పడేసింది (video)

చేపలు కూర తినేవాళ్లకు ఇవన్నీ...

ఐపిఎల్ సీజన్‌ వేళ, బలం- శక్తి కోసం కాలిఫోర్నియా బాదం పప్పును తినండి

ఉదయాన్నే వరెస్ట్ బ్రేక్ ఫాస్ట్ తీసుకుంటున్నారా?

తర్వాతి కథనం
Show comments