పీఆర్సీపై మంత్రుల కమిటీతో సీఎం జగన్ చర్చ

Webdunia
శనివారం, 5 ఫిబ్రవరి 2022 (09:54 IST)
రాష్ట్రంలో ఉద్యోగ సంఘాలు లేవనెత్తిన పీఆర్సీ ఆందోళనల నేపధ్యంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మంత్రుల కమిటీతో దీనిపై చర్చించనున్నారు. ఉద్యోగ సంఘాల డిమాండ్లను ప్రభుత్వం ఏవిధంగా నెరవేర్చగలదన్న దానిపై చర్చించనున్నారు.

 
ఈ భేటీకి సజ్జల, మంత్రి బొత్స సత్యనారాయణ హాజరవుతారు. ఉద్యోగ సంఘాలతో పీఆర్సీ సమస్యపై చర్చించి దీనికి చరమగీతం పాడాలని కమిటీ కసరత్తు చేస్తోంది. ఈ నేపధ్యంలో సీఎం జగన్ మోహన్ రెడ్డి ఎలాంటి నిర్ణయం తీసుకుంటారన్నది ఆసక్తికరంగా మారింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Aishwarya Rajesh: తిరువీర్, ఐశ్వర్య రాజేష్ టైటిల్ ఓ..! సుకుమారి

రామానాయుడు స్టూడియోస్‌లో 20 కోట్ల సెట్ లో నాగబంధం క్లైమాక్స్

Monalisa: కుంభమేళా ఫేమ్ మోనాలిసా లైఫ్ సినిమా షూటింగ్ పూర్తి

Pothana Hema: దుఃఖాన్ని బలంగా మార్చుకుని ముందుకుసాగుతున్న పోతన హేమ

Richard Rishi: ద్రౌప‌ది 2 నుంచి నెల‌రాజె... మెలోడీ సాంగ్‌

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిస్ వ్యాధి వచ్చినవారు ఏమి చేయాలి?

నిజామాబాద్‌లో విద్యార్ధుల కోసం నాట్స్ దాతృత్వం, నిర్మలా హృదయ్ హైస్కూల్‌కి డిజిటల్ బోర్డులు

శీతాకాలంలో మహిళలు మునగాకు సూప్‌ను వారానికి రెండుసార్లైనా...?

World AIDS Day 2025, ఎయిడ్స్‌తో 4 కోట్ల మంది, కరీంనగర్‌లో నెలకి 200 మందికి ఎయిడ్స్

winter health, జామ ఆకుల కషాయం చేసే మేలు తెలుసా?

తర్వాతి కథనం
Show comments