Webdunia - Bharat's app for daily news and videos

Install App

వైకాపా కార్యకర్త వివాహానికి హాజరైన సీఎం జగన్

Webdunia
మంగళవారం, 15 ఫిబ్రవరి 2022 (08:13 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్.జగన్మోహన్ రెడ్డి ప్రజల్లోకి వస్తున్నారు. తాడేపల్లి నివాసం విడిది వదిలి రావడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. వీటికి చెక్ పెడుతూ వైకాపా కార్యకర్త వివాహానికి ఆయన హాజరై, ప్రతి ఒక్కరినీ సంభ్రమాశ్చర్యాలకు గురిచేశారు. 
 
విజయవాడలోని ఏ ప్లస్ కన్వెన్షన్ సెంటరులో వైకాపా కార్యకర్త ప్రశాంత్ వివాహం శరణ్య అనే యువతితో జరిగింది. ఈ వివాహానికి హాజరుకావాల్సిందిగా ముఖ్యమంత్రి జగన్‌ను ఆహ్వానించారు. 
 
ఈ వివాహ రిసెప్షన్ కార్యక్రమానికి ఆయన హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. వారికి పుష్పగుచ్ఛం ఇచ్చి శుభకాంక్షలు తెలిపారు. దీనికి సంబంధించిన వీడియోను వైకాపా తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'కన్నప్ప' చిత్రాన్ని వీక్షించిన రజనీకాంత్

అర్జున్, జగపతి బాబు, వేణు ఎంటర్‌టైనర్ హనుమాన్ జంక్షన్ రీ-రిలీజ్

Ravi Teja: రవితేజ, కిషోర్ తిరుమల సినిమా హైదరాబాద్‌లో రెగ్యులర్ షూటింగ్

Rajinikanth: కన్నప్ప సినిమాను చూసి ఆశీర్వదించిన రజనీకాంత్

Nag Ashwin : సుహాస్, శివాని నగరం కాంబినేషన్ లో సినిమాకు నాగ్ అశ్విన్ క్లాప్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తాటి కల్లు ఆరోగ్య ప్రయోజనాలు

Night shifts: నైట్ షిఫ్ట్ చేస్తున్న మహిళలకు ఆస్తమా వచ్చే ప్రమాదం ఎక్కువ

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

తర్వాతి కథనం
Show comments