Webdunia - Bharat's app for daily news and videos

Install App

వైకాపా కార్యకర్త వివాహానికి హాజరైన సీఎం జగన్

Webdunia
మంగళవారం, 15 ఫిబ్రవరి 2022 (08:13 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్.జగన్మోహన్ రెడ్డి ప్రజల్లోకి వస్తున్నారు. తాడేపల్లి నివాసం విడిది వదిలి రావడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. వీటికి చెక్ పెడుతూ వైకాపా కార్యకర్త వివాహానికి ఆయన హాజరై, ప్రతి ఒక్కరినీ సంభ్రమాశ్చర్యాలకు గురిచేశారు. 
 
విజయవాడలోని ఏ ప్లస్ కన్వెన్షన్ సెంటరులో వైకాపా కార్యకర్త ప్రశాంత్ వివాహం శరణ్య అనే యువతితో జరిగింది. ఈ వివాహానికి హాజరుకావాల్సిందిగా ముఖ్యమంత్రి జగన్‌ను ఆహ్వానించారు. 
 
ఈ వివాహ రిసెప్షన్ కార్యక్రమానికి ఆయన హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. వారికి పుష్పగుచ్ఛం ఇచ్చి శుభకాంక్షలు తెలిపారు. దీనికి సంబంధించిన వీడియోను వైకాపా తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

హారర్ చిత్రం రా రాజా ఎలా ఉందంటే.. రా రాజా రివ్యూ

పింటు కి పప్పీ మైత్రి మూవీ మేకర్స్ ద్వారా కిస్ కిస్ కిస్సిక్ గా విడుదల

Sidhu : సిద్ధు జొన్నలగడ్డ జాక్ నుంచి ఫస్ట్ సింగిల్ పాబ్లో నెరుడా రిలీజ్

మైండ్ స్పేస్ ఎకో రన్ లో ఆకట్టుకున్న సంతాన ప్రాప్తిరస్తు టీజర్

ఎన్నో కష్టాలు పడ్డా, ల్యాంప్ సినిమా రిలీజ్ కు తెచ్చాం :చిత్ర యూనిట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సన్ ఫ్లవర్ ఆయిల్ మంచిదా చెడ్డదా?

పులి త్రేన్పులు వస్తున్నాయా? జీలకర్ర నీరు తాగి చూడండి

ప్రతిరోజూ పసుపు, జీలకర్ర నీటిని తీసుకుంటే..? మహిళల్లో ఆ సమస్యలు మాయం

నడుస్తున్నప్పుడు ఇలాంటి సమస్యలుంటే మధుమేహం కావచ్చు

మహిళలు బెల్లం ఎందుకు తినాలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments