Webdunia - Bharat's app for daily news and videos

Install App

తేజస్విని కుటుంబానికి సీయం జగన్ 10 లక్షల ఎక్స్‌గ్రేషియా

Webdunia
మంగళవారం, 20 అక్టోబరు 2020 (21:28 IST)
అమరావతి: ఇటీవల హత్యకు గురైన దివ్య తేజస్విని కుటుంబానికి ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి రూ.10 లక్షల ఎక్స్‌గ్రేషియాను ప్రకటించారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
 
తేజస్విని తల్లిదండ్రులు, వి.జోసెఫ్, కుసుమా మంగళవారం ఇక్కడి సీఎం తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రిని కలిశారు. దిశా చట్టం ప్రకారం నేరస్థుడిపై కఠిన చర్యలు తీసుకుంటామని ముఖ్యమంత్రి వారికి హామీ ఇచ్చారు. ఈ కష్ట సమయాల్లో ప్రభుత్వం కుటుంబానికి అండగా నిలుస్తుందని అన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Dil Raju: గద్దర్ అవార్డ్ ఫంక్షన్ హిట్టా - ఫ్లాపా - ఏవరేజా? స్పెషల్ స్టోరీ

Raja sab: గత ఏడాది మా చిత్రాలు నిరాశపరిచాయి : టీజీ విశ్వప్రసాద్

Bengal Files: రాజకీయ వ్యవస్థను ప్రశ్నించిన ది బెంగాల్ ఫైల్స్ టీజర్

'కన్నప్ప' చిత్రాన్ని వీక్షించిన రజనీకాంత్

అర్జున్, జగపతి బాబు, వేణు ఎంటర్‌టైనర్ హనుమాన్ జంక్షన్ రీ-రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తాటి కల్లు ఆరోగ్య ప్రయోజనాలు

Night shifts: నైట్ షిఫ్ట్ చేస్తున్న మహిళలకు ఆస్తమా వచ్చే ప్రమాదం ఎక్కువ

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

తర్వాతి కథనం
Show comments