Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎన్నికల వ్యూహాలు రచించడంలో నాకంటే మొనగాళ్లు ఎవరు.. ఎంపీలతో చంద్రబాబు

ఎన్నికల వ్యూహాలు రచించడంలో తనకంటే మొనగాళ్లు ఎవరున్నారనీ తమ పార్టీ ఎంపీలతో టీడీపీ అధినేత, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్‌ను వైకాపా అధినేత జగన్ మోహన్

Webdunia
మంగళవారం, 11 జులై 2017 (14:37 IST)
ఎన్నికల వ్యూహాలు రచించడంలో తనకంటే మొనగాళ్లు ఎవరున్నారనీ తమ పార్టీ ఎంపీలతో టీడీపీ అధినేత, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్‌ను వైకాపా అధినేత జగన్ మోహన్ రెడ్డి తన సలహాదారుగా నియమించుకోవడంపై సీఎం స్పందించారు.
 
ఇదే అంశం టీడీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో చర్చకు వచ్చింది. ఈ సందర్భంగా ఆయన నేతలతో మాట్లాడుతూ తన 40 ఏళ్ళ సుదీర్ఘ రాజకీయజీవితంలో ఎన్నో ఎన్నికలు చూశానని, తానే స్వయంగా 14 ఎన్నికలు నిర్వహించానని గుర్తుచేశారు. అలాంటపుడు తనకంటే ఎన్నికల వ్యూహాలు ఎవరికి బాగా తెలుసని ఆయన ప్రశ్నించారు. 
 
అంతేకాకుండా గుంటూరు వేదికగా జరిగిన వైకాపా ప్లీనరీ సమావేశంలో జగన్ ఇచ్చిన తొమ్మిది వాగ్దానాలపై కూడా చర్చ జరిగింది. ప్రస్తుతం మన ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలేగానీ, కొత్తగా జగన్ ఇచ్చిన హామీలేవీ లేని చంద్రబాబు తేలికగా తీసిపారేశారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

భయంగా వుంది, జీవితాంతం నువ్వు నా చేయి పట్టుకుంటావా?: రెండో పెళ్లికి సమంత రెడీ?

మహా కుంభమేళాలో కుటుంబంతో పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్ శ్రీనివాస్

ప్లాప్ తో సంభందం లేకుండా బిజీ గా సినిమాలు చేస్తున్న భాగ్యశ్రీ బోర్స్

ఇంటెన్స్ మ్యూజికల్ లవ్ స్టోరీగా హోలీ కి దిల్ రూబా తో వస్తున్నా : కిరణ్ అబ్బవరం

పుష్ప 2 రికార్డు త్రివిక్రమ్ శ్రీనివాస్ బీట్ చేయగలడా, అర్జున్.సినిమా లేనట్టేనా !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పిల్లలు వ్యాయామం చేయాలంటే.. ఈ చిట్కాలు పాటించండి

Garlic: పరగడుపున వెల్లుల్లిని నమిలి తింటే? చర్మం మెరిసిపోతుంది..

న్యూజెర్సీలో నాట్స్ ఆర్ధిక అవగాహన సదస్సు

సందీప్ మక్తాలా, బాబా రామ్‌దేవ్ సమన్వయంతో సమగ్ర ఆరోగ్య విప్లవం

GBS Virus: మహారాష్ట్రలో కొత్త వైరస్.. ఏపీలోనూ పదేళ్ల బాలుడి మృతి.. లక్షణాలివే.. అలెర్ట్

తర్వాతి కథనం
Show comments