Webdunia - Bharat's app for daily news and videos

Install App

తిరుపతికి రానున్న సిఎం, కేంద్ర మంత్రులు... విద్యాసంస్థలకు శంఖుస్థాపన

Webdunia
శనివారం, 28 మార్చి 2015 (10:03 IST)
ఆంధ్ర్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, కేంద్ర మంత్రులు వెంకయ్య నాయుడు, స్మృతి ఇరానీ, సుజనా చౌదరీ శనివారం చిత్తూరు జిల్లాలో పర్యటించనున్నారు. తిరుపతి, శ్రీసిటీలలో ప్రతిష్టాత్మక విద్యా సంస్థలకు శంఖుస్థాపన చేయనున్నారు. వివరాలిలా ఉన్నాయి. 
 
 ఏర్పేడు, మేర్లపాకలలో ఐఐటీ, ట్రిపుల్ ఐటీ, ఐఐఎస్ఈఆర్ విద్యాసంస్థలు మంజూరయ్యాయి. జాతీయ స్థాయి విద్యాసంస్థల ఏర్పాటుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఏర్పాట్లు చేశాయి. ఈ సంస్థలకు వీరు శంకుస్థాపన చేయనున్నారు. చంద్రబాబు నాయుడు ప్రత్యేక విమానంలో తిరుపతి రానున్నారు. ఇక కేంద్రమంత్రులు మధ్యాహ్నం వచ్చే విమానాలలో తిరుపతి చేరుకుంటారు. అక్కడ నుంచి నేరుగా విద్యాసంస్థలు నెలకొల్పే ప్రాంతాలుకు వెళ్లతారు. 
 

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

Show comments