Webdunia - Bharat's app for daily news and videos

Install App

శ్రీశైలంలో దుకాణాలకు నిప్పు పెట్టిన కన్నడ భక్తులు

Webdunia
గురువారం, 31 మార్చి 2022 (08:36 IST)
పవిత్ర పుణ్యక్షేత్రమైన శ్రీశైలంలోని దుకాణాలకు కర్నాటకకు చెందిన భక్తులు వ్యక్తులు నిప్పు పెట్టారు. టీ దుకాణం వద్ద స్థానిక, కన్నడ భక్తుల మధ్య ఏర్పడిన చిన్న వివాదమే కారణం. కర్నాటక యువకుడిపై స్థానికులు గొడ్డలితో దాడి చేశారు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన కన్నడ భక్తుడుని ఆస్పత్రికి తరలించారు. ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడంతో భారీగా పోలీసు బలగాలను మొహరించారు. 
 
టీ దుకాణం వద్ద ప్రారంభమైన చిన్నపాటి గొడవ పెద్దదిగా మారింది. దీంతో తాత్కాలిక దుకాణాలు, కార్లు, ద్విచక్ర వాహనాలపై దాడికి కారణమైంది. ఆ తర్వాత ఆగ్రహంతో ఊగిపోయిన కన్నడ భక్తులు టీ దుకాణానికి నిప్పు పెట్టారు. దీంతో కర్నాటక భక్తుడిపై స్థానికులు గొడ్డలితో దాడి చేయడంతో తీవ్రంగా గాయపడ్డాడు. 
 
దీంతో ఆగ్రహించిన కన్నడ భక్తులు దుకాణాలకు నిప్పుపెట్టారు. ఫలితంగా ఆలయ పరిసరాలతో పాటు పలు వాహనాలు ధ్వంసమయ్యాయి. పాతాళగంగ, నంది సర్కిల్, పరిపాలనా విభాగం ముందు పైపు లైన్లతో పాటు తాత్కాలిక షాపులు కూడా ధ్వంసమయ్యాయి. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Samantha: కొత్త జర్నీ ప్రారంభం.. రాజ్ నిడిమోరుతో సమంత ఫోటో

Shobhan Babu: గిన్నిస్ రికార్డ్ సాధించిన సోగ్గాడు శోభన్ బాబు మనవడు సురక్షిత్!

కాంతారా చాప్టర్ 1 క్లైమాక్స్‌: జూనియర్ ఆర్టిస్ట్ దుర్మరణం.. వరుసగా ఇలాంటి?

జగదేగవీరుడు అతిలోక సుందరి పార్ట్ 2 పై రామ్ చరణ్ ఆసక్తి

అన్ని భాషల్లో నిజ జీవితాల కథనాలతో గేమ్‌ అఫ్‌ చేంజ్‌ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Budget Friendly Foods: గుండె ఆరోగ్యానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారాలేంటి?

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

వేసవికాలం: కడుపుకు అమృతం.. చద్దన్నం తింటే?

తర్వాతి కథనం
Show comments