Webdunia - Bharat's app for daily news and videos

Install App

కేసినో క‌క్ష‌లు... గుడివాడ‌లో టీడీపీ వైసీసీ బాహాబాహీ!

Webdunia
శుక్రవారం, 21 జనవరి 2022 (18:24 IST)
మంత్రి కొడాలి నాని గుడివాడ‌లో త‌న క‌ల్యాణ మండ‌పంలో కాసినో నిర్వ‌హించార‌ని తెలుగుదేశం నేత‌లు దుష్ప్ర‌చారం చేస్తున్నార‌ని వైసీసీ నేత‌లు ఆరోపిస్తున్నారు. దీనిపై మంత్రి వ‌ర్గ స‌మావేశం త‌ర్వాత ఘాటుగా స్పందించిన మంత్రి కొడాలి నాని, తాను కేసినో నిర్వ‌హించిన‌ట్లు నిరూపిస్తే, రాజీనామా చేస్తాన‌ని, ఆత్మ‌హ‌త్య చేసుకుంటా అని వ్యాఖ్యానించారు. ఇక దీనిపై నిజ‌నిద్ధార‌ణ‌కు టీడీపీ నేత‌లు గుడివాడ‌కు చేర‌డంతో గుడివాడ‌లో మంత్రి వ‌ర్గీయులు రెచ్చిపోయారు. 
 
 
గుడివాడలో తెలుగుదేశం కార్యాలయం పైకి  వైకాపా శ్రేణులు దూసుకొచ్చాయి. కొడాలి నాని వ‌ర్గీయులు తెలుగుదేశం పార్టీ కార్యాలయంపైకి రాళ్లు విసిరారు. వైకాపా శ్రేణుల‌ను తెలుగుదేశం నేతలు ప్ర‌తిఘ‌టించారు. దీనితో గుడివాడ ర‌ణ‌రంగంగా మారింది. తెదేపా నేతలను అరెస్టు చేసి, అనంతరం వైకాపా శ్రేణుల్ని రోడ్డుపైకి పోలీసులు వదిలార‌ని తెలుగుదేశం నాయ‌కులు ఆరోపించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

దండోరాలో శివాజీ.. 25రోజుల పాటు కంటిన్యూగా షూటింగ్

యాక్షన్ ఎక్కువగా వున్న గుడ్ బ్యాడ్ అగ్లీ అజిత్ కుమార్ కు రాణిస్తుందా !

మెడికల్ యాక్షన్ మిస్టరీ గా అశ్విన్ బాబు హీరోగా వచ్చినవాడు గౌతమ్

ఓపికతో ప్రయత్నాలు చేయండి.. అవకాశాలు వస్తాయి : హీరోయిన్ వైష్ణవి

ది ట్రయల్: షాడో డిఈబిటి — గ్రిప్పింగ్ ప్రీక్వెల్ కాన్సెప్ట్ పోస్టర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

హైదరాబాద్‌లోని బంజారా హిల్స్‌లో ది బేర్ హౌస్ స్టోర్ ప్రారంభం

చికెన్, మటన్ కంటే ఇందులో ప్రోటీన్లు ఎక్కువ? శాకాహారులకు బెస్ట్ ఫుడ్ ఇదే

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

పిల్లలను స్క్రీన్ల నుంచి దూరంగా పెట్టండి.. అందుకు ఇలా చేయండి..

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

తర్వాతి కథనం
Show comments