Webdunia - Bharat's app for daily news and videos

Install App

కేసినో క‌క్ష‌లు... గుడివాడ‌లో టీడీపీ వైసీసీ బాహాబాహీ!

Webdunia
శుక్రవారం, 21 జనవరి 2022 (18:24 IST)
మంత్రి కొడాలి నాని గుడివాడ‌లో త‌న క‌ల్యాణ మండ‌పంలో కాసినో నిర్వ‌హించార‌ని తెలుగుదేశం నేత‌లు దుష్ప్ర‌చారం చేస్తున్నార‌ని వైసీసీ నేత‌లు ఆరోపిస్తున్నారు. దీనిపై మంత్రి వ‌ర్గ స‌మావేశం త‌ర్వాత ఘాటుగా స్పందించిన మంత్రి కొడాలి నాని, తాను కేసినో నిర్వ‌హించిన‌ట్లు నిరూపిస్తే, రాజీనామా చేస్తాన‌ని, ఆత్మ‌హ‌త్య చేసుకుంటా అని వ్యాఖ్యానించారు. ఇక దీనిపై నిజ‌నిద్ధార‌ణ‌కు టీడీపీ నేత‌లు గుడివాడ‌కు చేర‌డంతో గుడివాడ‌లో మంత్రి వ‌ర్గీయులు రెచ్చిపోయారు. 
 
 
గుడివాడలో తెలుగుదేశం కార్యాలయం పైకి  వైకాపా శ్రేణులు దూసుకొచ్చాయి. కొడాలి నాని వ‌ర్గీయులు తెలుగుదేశం పార్టీ కార్యాలయంపైకి రాళ్లు విసిరారు. వైకాపా శ్రేణుల‌ను తెలుగుదేశం నేతలు ప్ర‌తిఘ‌టించారు. దీనితో గుడివాడ ర‌ణ‌రంగంగా మారింది. తెదేపా నేతలను అరెస్టు చేసి, అనంతరం వైకాపా శ్రేణుల్ని రోడ్డుపైకి పోలీసులు వదిలార‌ని తెలుగుదేశం నాయ‌కులు ఆరోపించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అధ్యక్ష పదవికి రాజీనామా చేసిన సునీల్ నారంగ్

అఖండ 2 లోనూ డబుల్ రోల్ చేస్తున్న నందమూరి బాలకృష్ణ

8 వసంతాలు హార్ట్ టచ్చింగ్ సెకండ్ టీజర్ రిలీజ్

మై లవ్ వీడియో సాంగ్ కథలా వుందంటున్న చిత్ర యూనిట్

Nagarjuna: కుబేర కు డబ్బింగ్ పూర్తి చేసిన నాగార్జున

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

తర్వాతి కథనం
Show comments