Webdunia - Bharat's app for daily news and videos

Install App

4గంటల పాటు చంద్రబాబు వద్ద విచారణ.. 20 ప్రశ్నలు.. కలిసిన కుటుంబీకులు

Webdunia
శనివారం, 9 సెప్టెంబరు 2023 (22:18 IST)
Babu
టీడీపీ అధినేత చంద్రబాబును నాలుగు గంటల పాటు సీఐడీ ప్రశ్నించింది. సీఐడీ డీఐజీ రఘురామిరెడ్డి నేతృత్వంలోని బృందం ఆయనను కార్యాలయంలోని ఐదో అంతస్థులో విచారిస్తోంది. ఈ సందర్భంగా 20 ప్రశ్నలకు పైగా ఆయన్ని ప్రశ్నించినట్లు తెలుస్తోంది.  
 
ఎస్పీజీ సెక్యూరిటీ సమక్షంలోనే ఆయన విచారణ కొనసాగుతోంది. విచారణ మధ్యలో చంద్రబాబును ఆయన న్యాయవాది దమ్మాలపాటి శ్రీనివాస్ కలిశారు.
 
మరోవైపు, చంద్రబాబును కలిసేందుకు ఆయన కుటుంబ సభ్యులు సిట్ కార్యాలయంలో చాలాసేపు వేచివుండాల్సి వచ్చింది. కుమారుడు నారా లోకేష్, సతీమణి భువనేశ్వరి నందమూరి బాలకృష్ణ, నారా బ్రాహ్మణి నలుగురూ టీడీపీ అధినేతను కలిశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

దక్షిణాదిలో గుడికట్టాలంటూ డిమాండ్ చేస్తున్న బాలీవుడ్ హీరోయిన్! (Video)

బాహుబలి 1 రికార్డ్.. స్పానిష్ భాషలో నెట్‌ఫ్లిక్స్ రిలీజ్

దీక్షిత్ శెట్టి బైలింగ్వల్ బ్యాంక్ ఆఫ్ భాగ్యలక్ష్మి ఫస్ట్ సింగిల్

A.R. Murugadoss: శివకార్తికేయన్, ఎ.ఆర్. మురుగదాస్ చిత్రం మదరాసి

Sharwanand: 1960లో జరిగిన కథతో శర్వానంద్ చిత్రం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మెదడు పనితీరును పెంచే ఫుడ్

తల్లిదండ్రులు గుర్తించుకోవాలి... పిల్లల ముందు దుస్తులు మార్చుకోవద్దు..

రూ.49000 చెల్లిస్తే చాలు.. మహిళలు ఈజీగా నడిపే ఈవీ స్కూటర్ల వివరాలివే

వెర్టిగో గురించి ఈ సోషల్ మీడియా అధ్యయనం కీలక భావనలను వెల్లడిస్తుంది!

పచ్చి ఉల్లిపాయలు తింటే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments