Webdunia - Bharat's app for daily news and videos

Install App

పొలాల పైనుంచి విద్యుత్ వైర్లు.. కరెంట్ స్తంభాల కోసం గుంతలు.. రైతుల ఫైర్

Webdunia
శుక్రవారం, 24 జనవరి 2020 (14:39 IST)
మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్‌ని చౌటుప్పల్ మండలం రైతులు కలిశారు. చౌటుప్పల్‌లోని దివీస్ కంపెనీ దౌర్జన్యం‌పై మంత్రికి రైతులు ఫిర్యాదు చేశారు. లింగోజిగూడెంలో ఉన్న దివీస్ ఫార్మా కంపెనీకి సంబంధించి 132 కెవి విద్యుత్ లైన్లు చౌటుప్పల్ సబ్ స్టేషన్ నుండి తమ పొలాల మీదుగాగా తీసుకెళ్తున్నారని  రైతులు మంత్రికి ఫిర్యాదు చేశారు. 
 
సబ్ స్టేషన్ నుండి రోడ్డు వెంట కరెంటు లైన్ తీసుకు వెళ్తే డబ్బులు ఎక్కువ ఖర్చు అవుతాయని మా పొలాలు పైనుండి విద్యుత్ వైర్లను తీసుకెళ్తున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కరెంటు లైను అడ్డుకున్న రైతులపై దివిస్ ఫార్మా కంపెనీ యాజమాన్యం అక్రమ కేసులు పెట్టిస్తుందని వారు ఆరోపిస్తున్నారు. 
 
బలవంతంగా వచ్చి తమ పొలాల్లో కరెంటు స్తంభాల కోసం గుంతలు తవ్వుతున్నారని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కరెంట్ లైను రోడ్డు మీదుగా తీసుకువెళ్లేట్టు చర్యలు తీసుకోవాలని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ రైతులు కోరారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కంటెంట్ నచ్చితే భాషతో సంబంధంలేకుండా ప్రమోట్ కి ముందుంటా : హరీష్ శంకర్

దైవ‌స‌న్నిధానంలో క‌ర్మ‌ణి మూవీ ప్రారంభోత్స‌వం

ఎలాంటివారితో తీయకూడదో చౌర్య పాఠం తో తెలుసుకున్నా : త్రినాథ్ రావ్ నక్కిన

విజయశాంతితో ప్రచారం చేసినా అర్జున్ s/o వైజయంతి కలెక్షన్లు పడిపోయాయి

మహేష్ బాబు, సితార ఘట్టమనేని PMJ జ్యువెల్స్ సెలబ్రేటింగ్ డాటర్స్ లో మెరిశారు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

ఇమామి ప్యూర్ గ్లో బ్రాండ్ అంబాసిడర్‌గా రాశి ఖన్నా

Ginger and Honey అల్లరసం, తేనె సమపాళ్ళలో కలుపుకొని సేవిస్తే?

ఆకాశంలో విమాన ప్రమాదం, పిల్ల-పిల్లిని సముద్రంలో పడేసింది (video)

చేపలు కూర తినేవాళ్లకు ఇవన్నీ...

తర్వాతి కథనం
Show comments