Webdunia - Bharat's app for daily news and videos

Install App

వివాహితుడితో రహస్య సంబంధం పెట్టుకునీ.. చివరకు...

Webdunia
బుధవారం, 17 అక్టోబరు 2018 (17:25 IST)
చిత్తూరు జిల్లాలో ఓ యువతి బలవన్మరణానికి పాల్పడింది. ఓ వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుని చివరకు ప్రాణాలు కోల్పోయింది. జిల్లాలోని కార్వేటినగరంలో జరిగిన ఈ వివరాలను పరిశీలిస్తే, కార్వేటి నగరం మండపం ఎంఎం విలాసం పంచాయతీ పరిధిలోని గుండ్రాజు ఇళ్ళకు చెందిన కె.గురుమూర్తి అనే వ్యక్తి రామకుప్పం మండలం గురుకులమడుగు ప్రాథమిక పాఠశాలల్లో ఎనిమిదేళ్లుగా టీచర్‌గా పని చేస్తున్నాడు.
 
అదే గ్రామానికి చెందిన కళావతి, చెల్లప్పనాయుడు కుమార్తె శ్రావణి(21) అతనితో చనువుగా ఉండేది. శ్రావణికి పోలీసు ఉద్యోగం ఇప్పిస్తామని మాయమాటలు చెప్పడమేకాకుండా పెళ్లి చేసుకుంటానని నమ్మించాడు. ఈ క్రమంలో ఆమెను మూడు రోజుల క్రితం గురుమూర్తి కార్వేటినగరంలో అద్దెకు ఉంటున్న ఇంటికి తీసుకొచ్చాడు. 
 
శ్రావణి ఒక రోజు రాత్రంతా ఆయనతోనే ఉన్నది. ఇంతలో వారిమధ్య ఏం జరిగిందో తెలియదు కానీ, శ్రావణి వంట గదికి గడియపెట్టి ఫ్యాన్‌ కొక్కికి చీరతో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. మృతురాలి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు కేసు విచారణ జరుపుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'కన్నప్ప'కు పోటీగా 'భైరవం' - వెండితరపైనే చూసుకుందామంటున్న మనోజ్!!

ఉగాది రోజున సినిమాకు పూజ - జూన్ నుంచి సినిమా షూటింగ్!!

Ranbir Kapoor- Keerthy Suresh: పెళ్లైనా జోష్ తగ్గని మహానటి

Pranathi: జపాన్ లో లక్ష్మీ ప్రణతి పుట్టినరోజు వేడుక చేసిన ఎన్.టి.ఆర్.

NTR: నా కథలు ఎన్.టి.ఆర్. వింటారు, ఇకపై మ్యాడ్ గేంగ్ కలవలేం : నార్నె నితిన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

3,500 Steps: మహిళలు ఆరోగ్యంగా వుండాలంటే.. రోజుకు...

మధుమేహ వ్యాధిగ్రస్తులు పుచ్చకాయ తినవచ్చా?

హెచ్ అండ్ ఎం నుంచి మహిళల కోసం సరికొత్త ఫ్యాషన్ దుస్తులు

రోజుకు ఒక గుప్పెడు కాలిఫోర్నియా బాదం పప్పులు తినండి

Coffee: చెడు కొలెస్ట్రాల్ స్థాయిని పెంచేసే కాఫీ.. ఎక్కువ తాగితే?

తర్వాతి కథనం
Show comments