Webdunia - Bharat's app for daily news and videos

Install App

శబరిమలైకు డోలి వెళ్లి స్వామి దర్శనం చేసుకున్న చిరంజీవి

Webdunia
ఆదివారం, 13 ఫిబ్రవరి 2022 (17:42 IST)
మెగాస్టార్ చిరంజీవి చాలా రోజుల తర్వాత శబరిమలై పుణ్యక్షేత్రానికి వెల్లారు. భక్తులు, అభిమానుల తాకిడి దెబ్బకు ఆయన కొండపైకి నడిచి వెళ్లకుండా, డోలిలో పుణ్యక్షేత్రానికి చేరుకుని స్వామి దర్శనం చేసుకున్నారు. ఈ విషయాన్ని ఆయన తన ట్విట్టర్ ఖాతాలో స్వయంగా షేర్ చేశారు. 
 
"చాలా యేళ్ల తర్వాత శబరిమలకు వచ్చి స్వామిని దర్శనం చేసుకోవడం జరిగింది. అయితే, భక్తుల రద్దీ, అభిమానుల తాకిడి కారణంగా అందరినీ అసౌకర్యానికి గురిచేయకుండా, డోలిలో వెళ్లవలసి వచ్చింది. ఆ స్వామి పుణ్య దర్శనానికి భక్తుల కోసం తమ శ్రమధారపోస్తున్న ఆ శ్రమైక సోదరులకు నా హృదయాంజలి. ఈ ప్రయాణంలో ఫీనిక్స్ చుక్కపల్లి సురేష్, ఫీనిక్స్ గోపి గార్ల కుటుంబాలకుతోడు మంచి అనుభూతిని ఇచ్చింది అంటూ చెప్పుకొచ్చారు అంటూ ట్వీట్ చేసారు.

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sidhu Jonnalagadda: సిద్ధు జొన్నలగడ్డ, రాశీ ఖన్నా మధ్య కెమిస్ట్రీ తెలుసు కదా

గీతా ఆర్ట్స్, స్వప్న సినిమా రూపొందిస్తోన్న మూవీ ఆకాశంలో ఒక తార

నాలుగు వంద‌ల కోట్ల బ‌డ్జెట్‌తో హృతిక్ రోష‌న్‌, ఎన్టీఆర్. వార్ 2 ట్రైల‌ర్‌ స‌రికొత్త రికార్డ్

కబడ్డీ ఆటగాడి నిజజీవితాన్ని ఆధారంగా అర్జున్ చక్రవర్తి

1950ల మద్రాస్ నేప‌థ్యంలో సాగే దుల్కర్ సల్మాన్ కాంత గ్రిప్పింగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments