Webdunia - Bharat's app for daily news and videos

Install App

శబరిమలైకు డోలి వెళ్లి స్వామి దర్శనం చేసుకున్న చిరంజీవి

Webdunia
ఆదివారం, 13 ఫిబ్రవరి 2022 (17:42 IST)
మెగాస్టార్ చిరంజీవి చాలా రోజుల తర్వాత శబరిమలై పుణ్యక్షేత్రానికి వెల్లారు. భక్తులు, అభిమానుల తాకిడి దెబ్బకు ఆయన కొండపైకి నడిచి వెళ్లకుండా, డోలిలో పుణ్యక్షేత్రానికి చేరుకుని స్వామి దర్శనం చేసుకున్నారు. ఈ విషయాన్ని ఆయన తన ట్విట్టర్ ఖాతాలో స్వయంగా షేర్ చేశారు. 
 
"చాలా యేళ్ల తర్వాత శబరిమలకు వచ్చి స్వామిని దర్శనం చేసుకోవడం జరిగింది. అయితే, భక్తుల రద్దీ, అభిమానుల తాకిడి కారణంగా అందరినీ అసౌకర్యానికి గురిచేయకుండా, డోలిలో వెళ్లవలసి వచ్చింది. ఆ స్వామి పుణ్య దర్శనానికి భక్తుల కోసం తమ శ్రమధారపోస్తున్న ఆ శ్రమైక సోదరులకు నా హృదయాంజలి. ఈ ప్రయాణంలో ఫీనిక్స్ చుక్కపల్లి సురేష్, ఫీనిక్స్ గోపి గార్ల కుటుంబాలకుతోడు మంచి అనుభూతిని ఇచ్చింది అంటూ చెప్పుకొచ్చారు అంటూ ట్వీట్ చేసారు.

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తెలంగాణ గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డ్స్‌ వేడుకను విజయంవంతం చేయాలి :దిల్‌ రాజు

Raghu kunche: గేదెలరాజు కాకినాడ తాలూకా చిత్రంలో రఘుకుంచే లుక్‌

Kavya Kalyan Ram: గ్లామ‌ర‌స్ చిత్రాలలో నటించేందుకు సిద్ధమైన కావ్య క‌ళ్యాణ్ రామ్‌

కంటెంట్ ఈజ్ కింగ్ అని వైల్డ్ బ్రీత్ సినిమా ప్రూవ్ చేస్తుంది - శివాజీ రాజా

What God is doing: దేవుడు ఏమి చేస్తున్నాడో దేవుడికి మాత్రమే తెలుసు.. వర్మ సెటైర్లు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లివర్ సమస్యలను పోగొట్టే తేనెలో ఊరబెట్టిన ఉసిరికాయలు

తులసి టీ ఆరోగ్య ప్రయోజనాలు

గ్లాసెడు బీట్ రసం తాగితే కలిగే ప్రయోజనాలు

రోబోటిక్ సర్జరీలలో సరికొత్త మైలురాయి సాధించిన మెడికవర్ హాస్పిటల్స్

ఓరి వీడి లవ్ ప్రపొజల్ ఐడియా తగలెయ్య (video)

తర్వాతి కథనం
Show comments