మార్కాపురం రెస్టారెంట్ బంపర్ ఆఫర్ ఏంటి?

Webdunia
శుక్రవారం, 7 ఏప్రియల్ 2023 (09:39 IST)
ఏపీలోని గుంటూరు జిల్లా మార్కాపురంలో ఓ రెస్టారెంట్ యజమానికి పాత రూపాయి నోటుకు బిర్యానీ ఆఫర్ ఇచ్చాడు. ఈ విషయం తెలుసుకున్న వయస్సుతో తేడా లేకుండా చిన్నాపెద్దా.. ముసలీ ముతక.. యువతీ యువకులు, స్త్రీపురుషులు ఇలా ప్రతి ఒక్కరూ బిర్యానీ కోసం రెస్టారెంట్ ముందు గుమికూడారు. దీంతో ఆ ప్రాంతంలో వాహనరాకపోకలు స్తంభించిపోయాయి. 
 
మార్కాపురం పట్టణంలో ఓ ప్రైవేట్‌ రెస్టారెంట్‌ ప్రారంభోత్సవ వేడుక జరిగింది. దీన్ని పురస్కరించుకుని పాత రూపాయి నోట్‌కు దమ్‌ బిరియానీ అని ప్రకటించడంతో జనం పెద్దఎత్తున వచ్చారు. తాకిడిని తట్టుకోలేక మధ్యాహ్నం వరకూ పంపిణీ చేసి నిలిపేశారు. ఈ సందర్భంగా తోపులాట చోటుచేసుకుంది. మార్కాపురం - కంభం రహదారిపై ట్రాఫిక్‌ కూడా నిలిచిపోయింది. దీనికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు గురువారం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అయ్యాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఐబొమ్మ నిర్వాహకుడు ఇమ్మిడి రవిని ఎన్‌కౌంటర్ చేయాలి : నిర్మాత సి.కళ్యాణ్

నా సినిమాలు రీచ్ కాలేదు, త్వరలో డైరెక్షన్ చేస్తా : రాజ్ తరుణ్

ట్రెండ్ సెట్టింగ్ సైన్స్ ఫిక్షన్ మూవీగా కిల్లర్ సర్ ప్రైజ్ చేస్తుంది - డైరెక్టర్ పూర్వజ్

Rajamouli Contravarcy: హనుమంతుడిపై వ్యాఖ్యాలకు, వారణాసి టైటిల్ పై రాజమౌళి కు చెక్కెదురు

సంతాన ప్రాప్తిరస్తు రెస్పాన్స్ తో హ్యాపీగా ఉన్నాం - మధుర శ్రీధర్ రెడ్డి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తాటి బెల్లం తింటే 9 ప్రయోజనాలు, ఏంటవి?

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

ఊపిరితిత్తుల సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

డయాబెటిక్ రెటినోపతిపై డాక్టర్ అగర్వాల్స్ కంటి ఆసుపత్రి అవగాహన కార్యక్రమం

తర్వాతి కథనం
Show comments