Webdunia - Bharat's app for daily news and videos

Install App

మార్కాపురం రెస్టారెంట్ బంపర్ ఆఫర్ ఏంటి?

Webdunia
శుక్రవారం, 7 ఏప్రియల్ 2023 (09:39 IST)
ఏపీలోని గుంటూరు జిల్లా మార్కాపురంలో ఓ రెస్టారెంట్ యజమానికి పాత రూపాయి నోటుకు బిర్యానీ ఆఫర్ ఇచ్చాడు. ఈ విషయం తెలుసుకున్న వయస్సుతో తేడా లేకుండా చిన్నాపెద్దా.. ముసలీ ముతక.. యువతీ యువకులు, స్త్రీపురుషులు ఇలా ప్రతి ఒక్కరూ బిర్యానీ కోసం రెస్టారెంట్ ముందు గుమికూడారు. దీంతో ఆ ప్రాంతంలో వాహనరాకపోకలు స్తంభించిపోయాయి. 
 
మార్కాపురం పట్టణంలో ఓ ప్రైవేట్‌ రెస్టారెంట్‌ ప్రారంభోత్సవ వేడుక జరిగింది. దీన్ని పురస్కరించుకుని పాత రూపాయి నోట్‌కు దమ్‌ బిరియానీ అని ప్రకటించడంతో జనం పెద్దఎత్తున వచ్చారు. తాకిడిని తట్టుకోలేక మధ్యాహ్నం వరకూ పంపిణీ చేసి నిలిపేశారు. ఈ సందర్భంగా తోపులాట చోటుచేసుకుంది. మార్కాపురం - కంభం రహదారిపై ట్రాఫిక్‌ కూడా నిలిచిపోయింది. దీనికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు గురువారం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అయ్యాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మహేష్ బాబు ఆవిష్కరించిన మా నాన్న సూపర్ హీరో ట్రైలర్‌

యూట్యూబర్ హర్ష సాయిపై లుకౌట్ నోటీసులు జారీ.. ఎందుకంటే?

విజువ‌ల్ గ్రాఫిక్స్‌ హైలైట్ గా శ్ర‌ద్ధాదాస్ త్రికాల చిత్రం

అమ్మ‌లాంటి వైద్యం హోమియోపతి అందుకే కాదంబ‌రి హోమియోపతి క్లినిక్ ప్రారంభించాం

అభిమానులు గర్వంగా చెప్పుకోదగ్గ సినిమా మట్కా అవుతుంది : వరుణ్ తేజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గుండె జబ్బులకు కారణమయ్యే చెడు కొలెస్ట్రాల్‌ తగ్గించుకునేదెలా?

అల్లం పాలు ఎందుకు తాగాలో తెలుసా

లాస్ ఏంజిల్స్ నూతన కార్యవర్గ సమావేశంలో నిర్ణయాలు

కివీ పండు రసం తాగితే ఏంటి ప్రయోజనం?

బాదం పప్పులోని పోషక విలువలతో మీ నవరాత్రి ఉత్సవాలను సమున్నతం చేసుకోండి

తర్వాతి కథనం
Show comments