Webdunia - Bharat's app for daily news and videos

Install App

తిరుత్తణి సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని దర్శించుకున్న చెవిరెడ్డి

Webdunia
ఆదివారం, 27 డిశెంబరు 2020 (07:11 IST)
తమిళనాడు రాష్ట్రంలోని తిరుత్తణి సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ప్రభుత్వ విప్, తుడా చైర్మెన్, చంద్రగిరి ఎమ్మెల్యే డాక్టర్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి దర్శించుకున్నారు.

తుమ్మలగుంట నుంచి కావిడితో చెవిరెడ్డి కుటుంబసభ్యులతో కలిసి తిరుత్తణికి బయలుదేరారు. అక్కడ అర్చకులు, ఆలయ అధికారులు చెవిరెడ్డి గారికి ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం దర్శన ఏర్పాట్లు చేశారు.

సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని కుటుంబ సమేతంగా దర్శించుకున్న చెవిరెడ్డి మొక్కులు తీర్చుకున్నారు. అనంతరం ఆలయ అర్చకులు చెవిరెడ్డి గారిని ఘనంగా సత్కరించి తీర్థ ప్రసాదాలు అందజేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Ram Charan: నైట్ పెద్ది షూటింగ్ లో రామ్ చరణ్ కేక్ కట్ చేశాడు

Akhanda 2 teaser: హిమాలయాల్లో అఖండ 2 – తాండవం ఊచకోత టీజర్ అదుర్స్

పబ్లిసిటీ శ్రుతి తప్పడంతో నిర్మాత సునీల్‌ నారంగ్‌ ఛాంబర్ పదవికి ఎసరు !

హీరో కార్తి, పిఎస్ మిత్రన్ సర్దార్ 2 షూటింగ్ పూర్తి

బ్రోకోడ్ చిత్రంతో హీరోగా, నిర్మాతగా రవి మోహన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

తర్వాతి కథనం
Show comments