Webdunia - Bharat's app for daily news and videos

Install App

చర్లపల్లి జైలులో రామలింగరాజు సోదరులు టి-20 మ్యాచ్ ఆడారా?

Webdunia
బుధవారం, 15 ఏప్రియల్ 2015 (17:20 IST)
సత్యం కంప్యూటర్స్ కుంభకోణంలో ఏడేళ్ళ జైలుశిక్ష పడిన బైర్రాజు రామలింగరావు, ఆయన సోదరుడు బి. రామరాజులు చర్లపల్లి జైలులో శిక్షను అనుభవిస్తున్నారు. అయితే, ఖైదీల అంతర్జాతీయ క్రీడోత్సవాలను పురస్కరించుకుని బుధవారం చర్లపల్లి జైల్లో ఖైదీల మధ్య ఆటల పోటీలు జరిగాయి. 
 
ఈ క్రీడల్లో భాగంగా ఖైదీలు టీ20 క్రికెట్ మ్యాచ్ నిర్వహించారు. చర్లపల్లి, వరంగల్ జైలు ఖైదీల జట్ల మధ్య జరిగిన ఈ మ్యాచ్‌‌లో వరంగల్ జట్టు విజేతగా నిలిచింది. ఉత్కంఠభరితంగా సాగిన ఈ మ్యచ్‌ను జైల్లోని మొత్తం 943 మంది ఖైదీలు ఆసక్తిగా వీక్షించారు. 
 
అయితే, సత్యం కంప్యూటర్స్ కేసులో దోషులుగా తేలి ఇటీవలే జైలుకు వెళ్లిన రామలింగరాజు అండ్ కో మాత్రం ఈ మ్యాచ్‌ను చేసేందుకు బయటకు రాలేదని జైలు వర్గాలు పేర్కొంటున్నాయి. వీరంతా తమకు కేటాయించిన బ్యారక్ లకే పరిమితమయ్యారట. 

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

Show comments