Webdunia - Bharat's app for daily news and videos

Install App

శ్రీవారి మెట్లు సమీపంలో చిరుత పులుల సంచారం... అధికారులు అలెర్ట్..

Webdunia
శుక్రవారం, 3 జులై 2015 (09:22 IST)
తిరుమలకు వెళ్లే నడకదారిలో చిరుత పులులు సంచరిస్తున్న సమాచారం కలకలం రేపింది. కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వర స్వామి కొలువున్న తిరుమల కొండపై ఆలయానికి మెట్ల మార్గంలో ప్రతిరోజూ వేలాది సంఖ్యలో భక్తులు నడిచి వెళ్తుంటారు. కొండపైకి వెళ్లే మార్గంలో శ్రీవారిమెట్టు సమీపంలో శుక్రవారం వేకువజామున భక్తులకు చిరుత పులులు కనిపించాయి. దీంతో భయాందోళన చెందిన భక్తులు పరుగులుతీశారు. 
 
అనంతరం కొందరు భక్తులు టీటీడీ అధికారులకు సమాచారం తెలిపారు. దీంతో అలెర్ట్ అయిన అధికారులు రంగంలోకి దిగారు. సంఘటనా స్థలానికి చేరుకుని భక్తులు వద్ద పరిస్థితి అడిగి తెలుసుకున్నారు. చిరుత పులులు సంచారం ఉన్నట్టు సమాచారం రావడంతో కొండ పైకి వెళుతున్న భక్తులను కొంత సేపు నిలిపివేశారు. అనంతరం భక్తులు ఒంటరిగా కాకుండా బృందాలుగా వెళ్లాలని అధికారులు భక్తులకు సూచించారు.  

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

Show comments