Webdunia - Bharat's app for daily news and videos

Install App

జగన్ సర్కార్‌కు మరో దిమ్మతిరిగే షాక్.. ఏంటది..?

Webdunia
సోమవారం, 6 సెప్టెంబరు 2021 (15:35 IST)
జగన్ సర్కార్‌కు మరో దిమ్మతిరిగే షాక్ తగిలింది. ఇంటర్ ఆన్లైన్ అడ్మిషన్లపై కాలేజీల అసోసియేషన్, స్టూడెంట్లు వేసిన పిటీషన్లపై ఇవాళ హైకోర్టులో విచారణ జరిగింది. అయితే ఇంటర్ ఆన్లైన్ అడ్మిషన్ల విషయం లో ఈ సందర్భంగా ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి ఎదురు దెబ్బ తగిలింది.
 
ఇంటర్ ఆన్లైన్ అడ్మిషన్ల నోటిఫికేషన్‌ను కొట్టి వేసింది ఆంధ్రప్రదేశ్ హైకోర్టు. ప్రస్తుత విద్యా సంవత్సరానికి యధావిధిగా అడ్మిషన్లు కొనసాగించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి హై కోర్టు ఆదేశాలు జారీ చేసింది. వచ్చే విద్యా సంవత్సరం నుంచి అడ్మిషన్లను అందరి అభిప్రాయాలు తీసుకొని ఆన్లైన్లో నిర్వహించవచ్చని సూచనలు చేసింది ఆంధ్రప్రదేశ్ హైకోర్టు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆలయంలో పవిత్ర జలం చల్లి.. నటితో పూజారి అసభ్య ప్రవర్తన

Anushka Shetty: అనుష్క శెట్టికి ఐ లవ్ యూ చెప్పిన అబ్బాయి.. ఓకే చేసిన దేవసేన!

Pawan kalyan: నా కుమార్తె నాకు ఒక వరంలా మారింది : జ్యోతి కృష్ణ

Sreleela: అందమైన తన వెలుగు వైపు నడుస్తున్నానంటూ శ్రీలీల ఆనందం

Bigg Boss 9 Telugu: బిగ్ బాస్ 9 తెలుగు : బిగ్ బాస్ హౌస్‌లోకి అలేఖ్య చిట్టి పికిల్స్‌ రమ్య?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తెలుగు సంస్కృతి సంప్రదాయాలకు పెద్దపీట వేసిన నాట్స్ సంబరాలు

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

బీపీ పేషెంట్లకు అరటిపండు దివ్యౌషధం.. రోజుకు రెండే చాలు

చియా సీడ్స్ తీసుకుంటే గుండె పదిలం.. కానీ నీరు ఎక్కువగా తాగాలి..

వర్షాకాలంలో నల్ల మిరియాలు వాడితే ఆ సమస్యలే వుండవ్

తర్వాతి కథనం
Show comments