Webdunia - Bharat's app for daily news and videos

Install App

గిన్నిస్ బుక్ రికార్డ్‌లో హనుమాన్ చాలీసా పారాయణం..!

Webdunia
ఆదివారం, 1 ఫిబ్రవరి 2015 (12:38 IST)
హనుమాన్ చాలీసా పారాయణం గిన్నిస్ బుక్‌లోకి ఎక్కింది. గుంటూరు జిల్లా తెనాలిలో మైసూరు దత్త పీఠాధిపతి గణపతి సచ్చిదానంద స్వామి పర్యవేక్షణలో లక్షా 28 వేల 913 మంది ఒకే సారి హనుమాన్ చాలీసా పారాయణం చేశారు. ఈ పారాయణానికి గిన్నిస్ బుక్‌ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో స్థానం లభించినట్లు ఈ కార్యక్రమాన్ని దగ్గరుండి పరిశీలించిన గిన్నిస్ బుక్ ప్రతినిధులు ప్రకటించారు. 
 
ఆ మేరకు గణపతి సచ్చిదానంద స్వామికి ధ్రువీకరణ పత్రాన్ని అందజేశారు. తమిళనాడు గవర్నర్ కొణిజేటి రోశయ్య చేతులమీదుగా గిన్నిస్ బుక్ సర్టిఫికేట్‌ను సచ్చిదానంద స్వామి అందుకున్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ నన్నపనేని రాజకుమార్, ఎమ్మెల్యే ఆలపాటి రాజేంద్రప్రసాద్, వైకాపా నియోజకవర్గ సమన్వయకర్త అన్నాబత్తుని శివకుమార్ తదితరులు పాల్గొన్నారు.
 

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

Show comments