Webdunia - Bharat's app for daily news and videos

Install App

హెరిటేజ్‌ భూములు పోతున్నాయనే చంద్రబాబు ఆందోళన: రోజా

Webdunia
సోమవారం, 6 జనవరి 2020 (17:09 IST)
నిజమైన రైతులెవరూ ఆందోళన చేయడం లేదని చిత్తూరు జిల్లా నగరి ఎమ్మెల్యే రోజా అన్నారు. తూర్పుగోదావరి జిల్లాలో ఆమె మాట్లాడుతూ… చంద్రబాబు బినామీలు, హెరిటేజ్ కి చెందిన భూములు పోతున్నాయనే అమరావతిలో ఆందోళనలు చేస్తున్నారన్నారు.

ఐదేళ్లలో ఒక్క పర్మినెంట్ బిల్డింగ్ కూడా చంద్రబాబు కట్టలేకపోయారన్నారు. ఐదు నెలల పాలన చేసిన జగన్ ను విమర్శించడం హేయమన్నారు. రాజకీయాల కోసం భువనేశ్వరిని చంద్రబాబు పావులా వాడుకుంటున్నారని వైసీపీ ఎమ్మెల్యే రోజా విమర్శించారు. 
 
చంద్రబాబు బినామీల, హెరిటేజ్‌ భూములు పోతున్నాయనే అమరావతిలో చంద్రబాబు ఆందోళనలు చేయిస్తున్నారని ఆరోపించారు. 
 
ఐదేళ్లలో ఒక్క శాశ్వత భవనం కట్టని చంద్రబాబు... ఐదు నెలల జగన్‌ పాలనను విమర్శించడం హేయమన్నారు. గత ఎన్నికల్లో తనకు వెన్నుపోటు పొడిచిన వారిని పక్కనపెట్టామని... ఇప్పుడు వారే వైసీపీ ముసుగులో దాడికి యత్నించారని అన్నారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు తప్పవని రోజా స్పష్టం చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Dil Raju: సినిమాల్లో రాణించాలంటే ఈజీ కాదు; ఔత్సాహికులు ఆలోచించుకోవాలి : దిల్ రాజు

డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా లాంచ్ చేసిన జిగ్రీస్ క్రేజీ లుక్

వారిపై పరువునష్టం దావా వేశాం: జీ5 తెలుగు హెడ్ అనురాధ

Nani: నేచురల్ స్టార్ నాని చిత్రం ది పారడైజ్ సెట్లోకి ఎంట్రీ

Mohan babu: భగవంతుడి ఆజ్ఞతోనే కన్నప్ప విజయం దక్కింది : డా. ఎం. మోహన్ బాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పరగడుపున తినకూడని 8 పండ్లు

కొలెస్ట్రాల్‌ను నియంత్రించుకోవడానికి సహాయపడే 4 ఆహారాలు

గ్రీన్ టీ అతిగా తాగుతున్నారా?

ఫ్యాబ్ ఇండియా బ్యూటిఫుల్ ఇంపెర్ఫెక్షన్ ప్రచారం హస్తకళల ఆకర్షణ

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments