జనం కోసం, నిజాయితీ కోసం చంద్రబాబు జైల్లో ఎన్ని రోజులైనా వుంటారు: బోయపాటి శ్రీను

Webdunia
శనివారం, 7 అక్టోబరు 2023 (14:46 IST)
విభిన్న దర్శకుడు బోయపాటి శ్రీను తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గురించి వ్యాఖ్యానించారు. చంద్రబాబుకి జనం అంటే ఇష్టమనీ, అభివృద్ధి అంటే చాలా ఇష్టమని చెప్పారు. ఆయనకు డబ్బు మీద ఆసక్తి వుండదనీ, ప్రతి ఒక్క పౌరుడు వృద్ధి చెందాలన్న తపనతో పనిచేస్తారనీ, ఆయనతో తను జర్నీ చేసినట్లు చెప్పారు బోయపాటి.
 
జనం కోసం, నిజాయితీ కోసం ఇలా జైల్లో ఎన్ని రోజులు కూర్చోబెట్టినా కూర్చుంటారని బోయపాటి అన్నారు. బోయపాటి శ్రీను వ్యాఖ్యలు ట్విట్టర్లో చూడండి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

షూటింగులో ప్రమాదం... హీరో రాజశేఖర్‌ కాలికి గాయాలు

Tarun Bhaskar: రీమేక్ అయినా ఓం శాంతి శాంతి శాంతిః సినిమాని లవ్ చేస్తారు : తరుణ్ భాస్కర్

ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించిన జూనియర్ ఎన్టీఆర్.. ఏం కష్టమొచ్చిందో?

Rana: చాయ్ షాట్స్ కంటెంట్, క్రియేటర్స్ పాపులర్ అవ్వాలని కోరుకుంటున్నా: రానా దగ్గుపాటి

Pawan Kalyan!: పవన్ కళ్యాణ్ తో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ చిత్రం !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సులభంగా శరీర బరువును తగ్గించే మార్గాలు

winter health, శీతాకాలంలో ఉసిరి కాయలు ఎందుకు తినాలి?

Black Salt: నల్ల ఉప్పును తీసుకుంటే మహిళలకు ఏంటి లాభం?

61 ఏళ్ల రోగికి అరుదైన అకలేషియా కార్డియాకు POEM ప్రక్రియతో కొత్త జీవితం

ఎముక బలం కోసం రాగిజావ

తర్వాతి కథనం
Show comments