Webdunia - Bharat's app for daily news and videos

Install App

బాబుకు ప్రజలు విరామం ఇచ్చారు.. మళ్లీ సీఎం అవుతారు : అశ్వనీదత్

Webdunia
మంగళవారం, 29 మార్చి 2022 (09:59 IST)
తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడుకు ప్రజలకు స్వల్ప విరామం ఇచ్చారని, ఆయన మళ్లీ ముఖ్యమంత్రి అవుతారంటూ ప్రముఖ తెలుగు చిత్ర నిర్మాత సి.అశ్వనీదత్ అన్నారు. టీడీపీ 40వ ఆవిర్భావ వేడుకలను పురస్కరించుకుని ఆయన మాట్లాడుతూ, చంద్రబాబు మళ్లీ ముఖ్యమంత్రి కావడం తథ్యమన్నారు. 
 
హైదరాబాద్ నగరం ఈ స్థాయికి ఎదగడానికి, ఈ స్థాయిలో నగరానికి సంపాదన రావడానికి బీజం వేసింది చంద్రబాబేనని కొనియాడారు. ఇప్పటికీ హైదరాబాద్ నగరంలో పని చేస్తున్న ఎంతో మంది ఐటీ ఉద్యోగులు చంద్రబాబును తలచుకుంటున్నారని గుర్తుచేశారు. 
 
చంద్రబాబు ఒక రాజకీయ నాయకుడు కాదని, ఆయన స్టేట్స్‌మెన్ అంటూ పొగడ్తల వర్షం కురిపించారు. రాష్ట్రాభివృద్ధి కోసం చంద్రబాబు ఎన్నో నిద్రలేమి రాత్రులను గడిపారని గుర్తుచేశారు. చంద్రబాబు అధికారానికి ఇపుడు ఇచ్చింది తాత్కాలిక విరామమే కానీ విరమణ కాదన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నా మనసుకు చేరువైన పాత్ర ఏదీ లేదు : పవన్ కళ్యాణ్

హీరో విజయ్ దేవరకొండపై అట్రాసిటీ కేసు

Sekhar Kammula: సరస్వతి దేవి తల ఎత్తుకొని చూసే సినిమా కుబేర : శేఖర్ కమ్ముల

రవితేజ, రిచా గంగోపాధ్యాయ్ బ్లాక్ బస్టర్ మిరపకాయ్ రీ రిలీజ్

ఫ్యామిలీ ఫెయిల్యూర్ స్టోరీ నేపథ్యంగా స:కుటుంబానాం చిత్రం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శరీరానికి శక్తినిచ్చే బాదం, రాగి మాల్ట్‌ ఇలా చేయాలి

ఈ పండ్లు తింటే శరీరానికి కావలసినంత ప్రోటీన్

మిట్రల్ రెగర్జిటేషన్ చికిత్స: దేశంలో ట్రాన్స్‌కాథెటర్-ఎడ్జ్-టు-ఎడ్జ్ రిపేర్ సిస్టం మైక్లిప్‌ను ప్రారంభించిన మెరిల్

మలాసనం వేసి గోరువెచ్చని మంచినీళ్లు తాగితే?

బిస్కెట్లు తింటే ఆకలి తీరుతుందేమో కానీ...

తర్వాతి కథనం
Show comments