Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీ రాజధాని శంకుస్థాపనకు మోడీ వస్తారు: చంద్రబాబు

Webdunia
మంగళవారం, 6 అక్టోబరు 2015 (10:31 IST)
నవ్యాంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి శంకుస్థాపనకు ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ వస్తారని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. శంకుస్థాపనకు వస్తానని మోడీ అంగీకరించారని ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబు చెప్పారు. మోడీతో భేటీ సందర్భంగా రాజధాని నిర్మాణానికి సంబంధించిన పూర్తి వివరాలను మోడీకి తెలియజేశానన్నారు. 
 
నెంబర్ వన్ రాజధాని నిర్మాణమే తమ లక్ష్యమని చంద్రబాబు తెలిపారు. అందుకు ప్రజల భాగస్వామ్యాన్ని కోరుకుంటున్నామని తెలిపారు. ముఖ్యంగా రాజధాని నిర్మాణానికి రైతులు హృదయ పూర్వకంగా తమ భూములిచ్చిన విషయాన్ని మోడీ వద్ద ప్రస్తావించినట్లు తెలిపారు. కాగా చంద్రబాబు ఢిల్లీ పర్యటన ముగియడంతో విజయవాడకు బయల్దేరారు. శంకుస్థాపనతో పాటు తిరుపతి వచ్చేందుకు కూడా ప్రధాని అంగీకరించారని బాబు చెప్పారు. 

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

Show comments