Webdunia - Bharat's app for daily news and videos

Install App

మహానాడు వాయిదా వేసిన చంద్రబాబు... కారణం ఇదే?

Webdunia
మంగళవారం, 28 జూన్ 2022 (19:37 IST)
మహానాడు నిర్వహణపై టీడీపీ అధినేత చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో గత 2 రోజులుగా భారీ వర్షాలు కురుస్తుండడంతో సభా ప్రాంగణమంతా చిత్తడిగా మారిందని పార్టీ నేతలు తెలిపారు. 
 
దీంతో సభ నిర్వహణ కష్టమని భావించిన నేతలు మహానాడును వాయిదా వేయడమే మంచిదని భావించారు. ఇదే విషయాన్ని చంద్రబాబుకు చెప్పడంతో ప్రస్తుతానికి మహానాడును వాయిదా వేయాలని నిర్ణయించారు. 
 
మరో తేదీని ఖరారు చేయాలని పార్టీ నేతలకు సూచించినట్లు తెలుస్తోంది. దీంతో కృష్ణా జిల్లా గుడివాడలో నిర్వహించే టీడీపీ మహానాడు వాయిదా పడింది. 

సంబంధిత వార్తలు

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments