మహానాడు వాయిదా వేసిన చంద్రబాబు... కారణం ఇదే?

Webdunia
మంగళవారం, 28 జూన్ 2022 (19:37 IST)
మహానాడు నిర్వహణపై టీడీపీ అధినేత చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో గత 2 రోజులుగా భారీ వర్షాలు కురుస్తుండడంతో సభా ప్రాంగణమంతా చిత్తడిగా మారిందని పార్టీ నేతలు తెలిపారు. 
 
దీంతో సభ నిర్వహణ కష్టమని భావించిన నేతలు మహానాడును వాయిదా వేయడమే మంచిదని భావించారు. ఇదే విషయాన్ని చంద్రబాబుకు చెప్పడంతో ప్రస్తుతానికి మహానాడును వాయిదా వేయాలని నిర్ణయించారు. 
 
మరో తేదీని ఖరారు చేయాలని పార్టీ నేతలకు సూచించినట్లు తెలుస్తోంది. దీంతో కృష్ణా జిల్లా గుడివాడలో నిర్వహించే టీడీపీ మహానాడు వాయిదా పడింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Varanasi: వారణాసిలో జూనియర్ ఎన్టీఆర్ కుమారుడు భార్గవ్.. రోల్ ఏంటో తెలుసా?

ఆస్కార్స్ 2026లో ఉత్తమ యానిమేటెడ్ ఫీచర్ విభాగంలో మహావతార్ నరసింహ

Anupama: అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్ యాక్ష‌న్ కామెడీ ది పెట్ డిటెక్టివ్‌ జీ 5లో

Balakrishna: హిస్టారికల్ ఎపిక్ నేపథ్యంలో నందమూరి బాలకృష్ణ NBK111 గ్రాండ్ గా లాంచ్

నిజాయితీ కి సక్సెస్ వస్తుందని రాజు వెడ్స్ రాంబాయి నిరూపించింది : శ్రీ విష్ణు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిస్ వున్నవారు తెలుసుకోవాల్సిన విషయాలు

Mint For Weight Loss: మహిళలు ఈజీగా బరువు తగ్గాలంటే.. పుదీనాను ఇలా వాడాలట..

భారతదేశంలో ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ బాధిత రోగులలో జీవించే అవకాశాలు కేవలం 3 శాతం మాత్రమే.. కానీ...

పెద్దపేగు కేన్సర్‌కు చెక్ పెట్టే తోక మిరియాలు

నెక్స్ట్-జెన్ AIతో జనరల్ ఇమేజింగ్‌: R20 అల్ట్రాసౌండ్ సిస్టమ్‌ను ప్రారంభించిన శామ్‌సంగ్

తర్వాతి కథనం
Show comments