Webdunia - Bharat's app for daily news and videos

Install App

నేటి నుంచి కుప్పంలో చంద్రబాబు మూడు రోజుల పర్యటన

Webdunia
బుధవారం, 11 మే 2022 (12:02 IST)
తన నియోజకవర్గమైన కుప్పంలో టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు బుధవారం నుంచి మూడో రోజుల పాటు పర్యటించనున్నారు. బాబు పర్యటన కోసం చిత్తూరు జిల్లా టీడీపీ శ్రేణులు అన్ని ఏర్పాట్లు చేశారు. హైదరాబాద్ బేగంపేట విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో బెంగళూరు చేరుకుని అక్కడి నుంచి రోడ్డు మార్గంలో చిత్తూరు చేరుకుంటారు. 
 
ఈ సందర్భంగా కుప్పంలో జరిగే 'బాదుడే బాదుడు' ప్రచారంలో పాల్గొని రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను చంద్రబాబు ఎండగడతారు. మరోవైపు అమరావతి అంతర్గత రింగ్ రోడ్డు నిర్మాణంలో అవకతవకలు జరిగాయన్న ఆరోపణలపై సీఐడీ అధికారులు చంద్రబాబు నాయుడుకు విచారణకు హాజరుకావాల్సిందిగా నోటీసులు జారీచేసే అవకాశం ఉంది. 

సంబంధిత వార్తలు

సినారేకు నివాళిగా రాబోతున్న "నా ఉచ్ఛ్వాసం కవనం" ప్రోగ్రాం కర్టెన్ రైజర్ కార్యక్రమం

కౌంట్‌డౌన్ ప్రారంభం: మాగ్నమ్ ఓపస్ 'కల్కి 2898 AD' అప్‌డేట్

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

తర్వాతి కథనం
Show comments