Webdunia - Bharat's app for daily news and videos

Install App

నేటి నుంచి కుప్పంలో చంద్రబాబు మూడు రోజుల పర్యటన

Webdunia
బుధవారం, 11 మే 2022 (12:02 IST)
తన నియోజకవర్గమైన కుప్పంలో టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు బుధవారం నుంచి మూడో రోజుల పాటు పర్యటించనున్నారు. బాబు పర్యటన కోసం చిత్తూరు జిల్లా టీడీపీ శ్రేణులు అన్ని ఏర్పాట్లు చేశారు. హైదరాబాద్ బేగంపేట విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో బెంగళూరు చేరుకుని అక్కడి నుంచి రోడ్డు మార్గంలో చిత్తూరు చేరుకుంటారు. 
 
ఈ సందర్భంగా కుప్పంలో జరిగే 'బాదుడే బాదుడు' ప్రచారంలో పాల్గొని రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను చంద్రబాబు ఎండగడతారు. మరోవైపు అమరావతి అంతర్గత రింగ్ రోడ్డు నిర్మాణంలో అవకతవకలు జరిగాయన్న ఆరోపణలపై సీఐడీ అధికారులు చంద్రబాబు నాయుడుకు విచారణకు హాజరుకావాల్సిందిగా నోటీసులు జారీచేసే అవకాశం ఉంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Mangli: పార్టీలో డ్రగ్స్, లిక్కర్ పై మంగ్లీ ఫస్ట్ రియాక్షన్

అహ్మదాబాద్ విమాన ప్రమాదం తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన సినీ ప్రముఖులు

కోఆర్డినేషన్ కమిటీ వేయడాన్ని అభినందిస్తున్నాం : డా.ప్రతాని రామకృష్ణ గౌడ్

Gopichand's 33: గోపీచంద్, సంకల్ప్ రెడ్డి కాంబినేషన్ లో హిస్టారికల్ ఫిల్మ్

Pawn kalyan: ఆర్థిక ఇబ్బందులు, ఓటీటీ రూల్స్ వల్లే హరిహరవీరలమల్లు ఆలస్యం అవుతుందా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లివర్ సమస్యలను పోగొట్టే తేనెలో ఊరబెట్టిన ఉసిరికాయలు

తులసి టీ ఆరోగ్య ప్రయోజనాలు

గ్లాసెడు బీట్ రసం తాగితే కలిగే ప్రయోజనాలు

రోబోటిక్ సర్జరీలలో సరికొత్త మైలురాయి సాధించిన మెడికవర్ హాస్పిటల్స్

ఓరి వీడి లవ్ ప్రపొజల్ ఐడియా తగలెయ్య (video)

తర్వాతి కథనం
Show comments