Webdunia - Bharat's app for daily news and videos

Install App

పట్టిసీమతో రాయలసీమ కరవు దూరం : ముఖ్యమంత్రి చంద్రబాబు

Webdunia
ఆదివారం, 29 మార్చి 2015 (15:07 IST)
పట్టిసీమ ప్రాజెక్టుతో రాయలసీమ కరవు దూరమవుతుందని ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. ఆయన ఆదివారం పట్టిసీమ ఎత్తిపోతల పథకానికి నేటి మధ్యాహ్నం ఆయన శంకుస్థాపన చేశారు. 
 
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మరో నాలుగేళ్ళలో పోలవరం ప్రాజెక్టును పూర్తి చేస్తామన్నారు. అంతకన్నా ముందే పట్టిసీమ పూర్తి చేసి ఆ నీటిని కృష్ణా, గుంటూరు జిల్లాలకు అందించడం ద్వారా కృష్ణా నది నీటిని ఆదా చేసి, శ్రీశైలం ప్రాజెక్టు నుంచి మరింత నీరు రాయలసీమకు తరలిస్తామన్నారు.
 
రాయలసీమను రతనాల సీమగా మరోసారి నిలిపేందుకు ఈ ప్రాజెక్టు ఉపకరిస్తుందన్నారు. రూ.1300 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టిన ప్రాజెక్టు పూర్తి అయితే మొత్తం 8 లక్షల ఎకరాలకు నీరు అందుతుందని పేర్కొన్నారు. ఈ ప్రాజెక్టుతో సీమ కరవును దూరం చేస్తామని హామీ ఇచ్చారు. 

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

Show comments